లేటెస్ట్

‘సత్యం’ బద్దలై పదేళ్లు

 ఐటీలో రారాజుగా వెలుగొందుతున్న సత్యం కంప్యూ టర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ స్కామ్‌ జరిగి సరిగ్గా పదేళ్లయింది. కంపెనీ ఎకౌంట్స్‌‌లో అవకతవకలకు పాల్పడ్డానంటూ ఛ

Read More

అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్ మంచిదే.. కానీ బీజేపీ ఎన్నికల స్టంట్: మాయావతి

లక్నో: అగ్ర వర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.  కానీ లో

Read More

మీ ‘ఏ2’ ధర రూ.రెండు వేలు తగ్గింపు

షావోమీ మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌‌ఫోన్‌ ‘మీ ఏ2’ ధర రూ. రెండు వేలు తగ్గి రూ.13,999 లకు చేరింది. దీనిని మనదేశంలో గత ఆగస్టులో రూ.16,999 ధరతో విడుదల చేశారు. గ

Read More

వన్డే జట్టులోకి హైదరాబాదీ సిరాజ్ ఎంట్రీ.. బుమ్రాకు రెస్ట్

హైదరాబాదీ మీడియం పేసర్, ఐపీఎల్ స్టార్ మహమ్మద్ సిరాజ్ మొదటిసారి ఇండియా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లతో త్వరలో మొదలుకానున్న వన్డ

Read More

సీబీఐ బాస్ అలోక్ వర్మనే.. కండిషన్లతో సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టరుగా ఉన్న అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ అక్టోబరు 23న అర్ధరాత్రి తీ

Read More

గుడిలో లిక్కర్ పంపిణీ.. యూపీ బీజేపీ MLA నిర్వాకం

యూపీలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ గుడిలో లిక్కర్ పంచారు. ఫుడ్ ప్యాకెట్లలో మందు బాటిళ్లు పెట్టి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇచ్చారు

Read More

గుజరాత్ మాజీ ఎమ్మెల్యే మృతి : రైల్లో కాల్చి చంపేశారు

 గుజరాత్ మాజీ ఎమ్మెల్యేను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. జయంతీలాల్‌ భానుషలీ అనే మాజీ ఎమ్మెల్యే  సోమవారం భుజ్‌ న

Read More

దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల సమ్మె

11 సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపు ఇవ్వడంతో.. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ఏకపక్ష సంస్కరణలను నిరసిస్తూ మ

Read More

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ .. ట్రైలర్ బ్యాన్ కు హైకోర్టు నో

 ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్ ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్ ను పిల్ గా మార్చా

Read More

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు : నేడు లోక్ సభ ముందుకు బిల్లు

అగ్రకులాల్లోని  పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ లోక్ సభలో బిల్లు పెట్టనుంది. జనరల్

Read More

మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నం : ముగ్గురు మహిళల అరెస్టు

 మసీదులోకి వెళ్లడానికి ప్రయత్నించిన ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలో జరిగింది.  తమిళనాడుకు చెందిన రేవతి, సుశీల, గాంధీమతి సోమవారం

Read More

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

 ఐఐటీ, ఎన్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌‌ ప్రవేశపరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా ఏడు పట్టణాల్

Read More

జనవరి13 నుంచి : పరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ

భారీ పతంగులతో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. సంక్రాంతి సెలవులను సందడిగా గడిపేందుకు వీలుగా కైట్ ఫెస్టివల్ ఆతిథ్యమివ్వనుం

Read More