లేటెస్ట్

రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను గౌరవిస్తున్న : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, వెలుగు: కుల గణన సర్వే లెక్కల విషయానికి తాను పోవాలనుకోవట్లేదని, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను గౌరవిస్తున్నట్టు ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న అన్నార

Read More

రైలు కింద పడి యువతి,యువకుడు మృతి

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్​ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని యువతి,యువకుడు రైలు కింద పడి చనిపోయారు. వారి తలలు మాత్రమే

Read More

లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 64 మంది భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్&zw

Read More

డీలిమిటేషన్​పై నిర్ణయమే తీసుకోలే.. అప్పుడే అన్యాయం ఎట్లయితది?

దక్షిణాదిలో కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు: బండి సంజయ్ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

మార్చి 16న స్టేషన్​ ఘన్​పూర్​కు సీఎం రేవంత్

100 బెడ్స్​ హాస్పిటల్​ సహా  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన శివునిపల్లి శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు ఏర్పాట్లు పూర్

Read More

తెలంగాణలో 424 ప్రభుత్వ స్కూళ్లలో మొదలైన ఏఐ క్లాసులు

3,4,5వ క్లాసుల పిల్లలకు గణితం, తెలుగులో మెలకువలు పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకు ఏఐ సహకారం హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే పిల్లల్లో

Read More

విషయం తెలవగానే గుమ్మడి నర్సయ్యకు ఫోన్ : సీఎం రేవంత్​

ఆయన ఖమ్మం నుంచి రాగానే కలుస్తనన్నడు: సీఎం రేవంత్​  హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తన ఇంటి వద్దకు రాలేదని, కొద్ది దూరంల

Read More

ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధం :సర్క్యులర్ ​జారీ చేసిన వర్సిటీ అధికారులు 

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్​జారీ చేశారు. వర్సిటీ నిబంధనలను అతిక్రమ

Read More

జానారెడ్డితో భట్టి భేటీ..డీలిమిటేషన్​పై చర్చ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో శనివారం ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పున

Read More

ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కండి..ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం

వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జిల్లాల్లో కోఆర్డినేషన్ మీటింగ్​లు పెట్టాలని మంత్ర

Read More

ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచండి : వివేక్ వెంకటస్వామి

బడ్జెట్​లో ఎస్సీలకు 18 శాతం ఫండ్స్ కేటాయించండి: సీఎంను కోరిన మాల సంఘాల జేఏసీ నేతలు ఎమ్యెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, రాగమయి, వినోద్&

Read More

బేగంపేట రైల్వేస్టేషన్ పనులు 90% పూర్తి : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

త్వరలోనే స్టేషన్​ను జాతికి అంకితం చేస్తం పూర్తిగా మహిళా సిబ్బందితో స్టేషన్ ​నిర్వహిస్తం: కిషన్​రెడ్డి హైదరాబాద్​సిటీ/తార్నాక, వెలుగు: బేగంపే

Read More

గుడ్ న్యూస్: మార్కెట్లో తక్కువ ధరకే డయాబెటిస్ మందులు

తక్కువ ధరకే  దొరుకుతున్న మందులు గ్లోబల్​ మార్కెట్లో ఇండియన్ కంపెనీల దూకుడు న్యూఢిల్లీ: మనదేశ డయాబెటిస్​ మందుల మార్కెట్లో ధరల యుద్ధం నడు

Read More