
లేటెస్ట్
డీఆర్డీఓ రైస్పుల్లింగ్ అంటూ టోకరా.. రూ.25 లక్షలు మోసగించిన ముఠా అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: రైస్పుల్లింగ్ పేరుతో రూ.25 లక్షల మోసానికి పాల్పడిన ముఠాను నార్త్జోన్టాస్క్ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. సి
Read Moreసంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో ఆడశిశువు కిడ్నాప్
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డిలోని మాత శిశు ఆరోగ్య కేంద్రం నుంచి బుధవారం ఆడ శిశువు అపహరణకు గురైంది. పుట్టిన కొన్ని గంటల్లోనే శిశువు కనిపించకుండా పోవడ
Read Moreనాడ హబ్బ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాడ హబ్బ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతాయని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కాచిగూడలో కర్నా
Read Moreదసరా స్పెషల్ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు : ఆర్టీసీ
ఇతర బస్సుల్లో యథాతథం హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనే అదనంగా 25 శాతం చార్జీని ప్రయాణికుల నుంచి వసూలు
Read Moreప్రజా కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి శిక్షార్హుడు : దాసోజు శ్రవణ్
బీఆర్ఎస్నేత దాసోజు శ్రవణ్ వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు : సర్వే చేయకుండానే ప్రజల ఇళ్లు కూల్చి సీఎం రేవంత్ రెడ్డి ఘోర తప్పిదం చేశారని, దీనికి ఆయన
Read Moreఅక్టోబర్ 13న అలయ్ బలయ్కి తెలుగు రాష్ట్రాల సీఎంలు : చైర్ పర్సన్ విజయలక్ష్మి
13న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహణ హైదరాబాద్, వెలుగు : ఈ నెల13న జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినట్టు అలయ్ బల
Read Moreకమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ : కేటీఆర్
రాహుల్, వాద్రాతో కలిసి డబ్బులు పంచుకునే ప్లాన్ ఎన్నికల హామీలడిగితే పైసల్లేవంటున్నరు మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివి? నా చెల్లెను జైల్లో
Read Moreలండన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ కు జీహెచ్ఎంసీ అధికారుల ఎంపిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్కు జీహెచ్ఎంసీ అధికారులు వేణుగోపాల్ రెడ్డి (అడిషనల్ కమిషనర్), ప్రశాంత
Read Moreఅక్టోబర్ 10న ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు.. ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్బండ్పై సద్దుల బతుకమ
Read Moreటాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం..
పారిశ్రామిక దిగ్గజం, అత్యున్నత వ్యక్తిత్వం గల మానవతావాది రతన్ టాటా ఇక లేరు. ఇటీవల బీపీ లెవెల్స్ పడిపోవటంతో హాస్పిటల్ లో చేరిన టాటా బుధవారం ( అక్
Read Moreట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం..రూ. 16.5 లక్షలు టోకరా
బషీర్ బాగ్ , వెలుగు : ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని మోసం
Read Moreజమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదానే మా టాప్ ప్రయారిటీ
ఒమర్ అబ్దుల్లా వెల్లడి కేంద్రంతో కలిసి పనిచేస్తం శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదాను రాబట్టుకోవడమే త
Read Moreమహారాష్ట్రలోనూ హర్యానా ఫలితాలే
ప్రధాని మోదీ కామెంట్ నాగ్పూర్: ప్రజల్లో కాంగ్రెస్ విషబీజాలు నాటుతున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. హర్యానాలో ప్రజలను త
Read More