
లేటెస్ట్
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
మాగనూర్, వెలుగు: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరు టైరోడ్డు వద్ద ఆ గ్రామ లక్ష్మీమహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్
Read Moreవనపర్తిలో రెండో రోజూ కొనసాగిన కూల్చివేతలు
వనపర్తి, వెలుగు: ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాల కూల్చివేత రెండో రోజూ కొనసాగింది. శుక్రవారం మున్సిపల్ ఆఫీసర్లు నల్లచెరువు, మర్రికుంట చ
Read Moreమహబూబ్ నగర్ లో బ్యాటరీల దొంగ అరెస్ట్
తలకొండపల్లి, వెలుగు: వాహనాల్లోని బ్యాటరీల చోరీకి పాల్పడుతున్న దొంగను తలకొండపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. త
Read Moreకుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
లింగాల, వెలుగు: లింగాల మండల పరిధిలోని మానాజీపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు మాడెం స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గ
Read Moreవరల్డ్బుక్ ఆఫ్రికార్డ్స్లో.. శ్రీశైలం దేవస్థానానికి చోటు
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పురాతన, ఆధ్యాత్మిక, సంస్కృతి సంప్రదాయాల సజీవ స్వరూపంగా ఉన్నందుకు లండన్ కు చెంద
Read Moreసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నల్లగొండ: ఎగువ ప్రాంతాలనుంచి నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు 68వేల 078 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా..4 క్రస్ట్ గేట్లు
Read Moreరుణమాఫీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదు :ఆంజనేయులు గౌడ్
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్, వెలుగు: రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని డీసీసీ అధ్యక్షుడు ఆంజనే
Read Moreఫ్రీ షీ -షట్లర్ బస్సు ప్రారంభం
త్వరలో అందుబాటులోకి బైక్స్ ఎస్పీ రూపేశ్ సంగారెడ్డి, వెలుగు: ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళల సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగ
Read Moreసీతారాం ఏచూరికి నివాళి
వర్ని,వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి విప్లవ ఉద్యమానికి తీరని లోటు అని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్&z
Read Moreఎక్కడికక్కడ బీఆర్ఎస్ లీడర్ల అరెస్ట్
మెదక్, వెలుగు: బీఆర్ఎస్పార్టీ చలో హైదరాబాద్పిలుపు నిచ్చిన నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని ఆ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ఆరెస్ట్ చేశారు. మెద
Read Moreపీఎంపీలు, ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి : జెడ్పీ సీఈవో చందర్నాయక్
సదాశివనగర్, వెలుగు:రోగులకు పీఎంపీలు, ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని జడ్పీ సీఈవో చందర్ నాయక్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండ
Read Moreకలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి
చేవెళ్ల: బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో.. ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇ
Read Moreదేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో వామపక్ష యోధుడు, సీ
Read More