లేటెస్ట్
సోమవారం(ఫిబ్రవరి 17) హైదరాబాద్లో పలు చోట్ల నల్లా నీళ్లు బంద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు సోమవారం(ఫిబ్రవరి 17) తాగునీటి సరఫరా ఉండదని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల
Read Moreఏపీపై జీబీఎస్ వ్యాధి అటాక్.. గుంటూరులో మహిళ మృతి.. ఆ 16 మంది పరిస్థితి ఏంటో..?
అమరావతి: ఏపీలో జీబీఎస్ వ్యాధి దాడి మొదలైంది. ఆంధ్రాలో 17 మంది జీబీఎస్ లక్షణాలతో బాధపడుతుండగా తొలి GBS(గిలైన్ బారీ సిండ్రోమ్) మరణం ఆదివారం నమోదైంది. గు
Read Moreఅధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలి.. ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్
అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫీల్డ్ లో అనుభవం వస్తుందని, పైస్థాయికి ఎదిగినప్పుడు అది ఉపయోగపడుతుందని,
Read Moreఢిల్లీ తొక్కిసలాట ఘటనతో కుంభమేళా రైళ్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కుంభ మేళా రైళ్ల కోసం ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల
Read MoreIPL 2025: ఒక్కో జట్టుకు 14 మ్యాచ్లు.. సన్రైజర్స్ షెడ్యూల్ ఇదే
అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ (IPL 2025) 18వ ఎడిషన్ షెడ్యూల్ను గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి 16) విడుదల చేసింది. ఈ టోర్నీ మార్
Read Moreజనగామ జిల్లాలో కారు బీభత్సం.. మరీ ఇంత ర్యాష్ డ్రైవింగా..!
జనగామ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డులో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ తో కార్ హల్ చల్ చేయడం స్థానికులను భయాందోళన
Read MoreIPL 2025: తెలుగు రాష్ట్రాల ఐపీఎల్ ఫ్యాన్స్కు పండగ.. ఉప్పల్లో 9, వైజాగ్లో 2 మ్యాచ్లు
తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త ఇది. ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు తక్కువని బాధపడుతున్న తెలుగు అభిమానులకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్స
Read MoreIPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. RCB vs KKR మధ్య తొలి మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ (2025) షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది. మొ
Read Moreభారీ స్కాం.. హైటెక్ సిటీలో ఆఫీస్ కూడా ఎత్తేశారు.. ఒక్క హైదరాబాద్లోనే రూ.850 కోట్లకు దెబ్బేశారు..!
హైద్రాబాద్: హైదరాబాద్లో మరో భారీ స్కాం వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫా
Read MoreChampions Trophy 2025: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. గంటన్నరలో టికెట్లన్నీ ఖతం
దాయాదుల పోరుకు క్రేజ్ మాములుగా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ జరగనుండగా.. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు
Read Moreఉలిక్కిపడ్డ హైదరాబాద్.. మేడ్చల్లో ‘రక్త చరిత్ర’ మర్డర్.. పట్టపగలు నడిరోడ్డుపై ఎలా చంపారో చూడండి..
హైదరాబాద్లో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఒకరిపై విరుచుపడ్డారు. సినిమా తరహాలో పోటు మీద పోట
Read Moreప్రభాస్ ఫౌజీ లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ... నిజమేనా..?
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఫౌజీ ". ఈ సినిమాకి సీతారామం మూవీ ఫేమ్ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శక
Read MoreYashasvi Jaiswal: జట్టు నుంచి తప్పించారనే బాధ.. రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న జైస్వాల్
రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రేసు నుంచి భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తప్పుకున్నాడు. సోమవారం నుంచి విదర్భ, ముంబై జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా సెమీఫైన
Read More












