హైదరాబాద్: కెమికల్ కంపెనీలోని ఓ డ్రమ్ పేలడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని బీఎన్ రెడ్డి నగర్లో గత మూడు సంవత్సరాల క్రితం ఓ కెమికల్ కంపెనీ నిర్వహించేవారు. అయితే ఆ షెడ్ కు పేయింట్ వేస్తుండగా, అందులోని ఓ డ్రమ్ ను జరిపే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. అకస్మాత్తుగా ఆ డ్రమ్ లో కెమికల్ ఉండడంతో ఒక్కసారిగా పేలి నర్సింహాచారి (45) అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా అక్కడే ఉన్న జహంగీర్ (44), ఇజాజ్ (19), వెంకటేష్ (27)లకు తీవ్ర గాయాలపాలయ్యారు. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ ముగ్గురిని ఈసిఐఎల్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ అన్నారు.
కెమికల్ డ్రమ్ పేలి ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
- లేటెస్ట్
- August 1, 2020
లేటెస్ట్
- Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్
- Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్