ఆదిలాబాద్
సింగరేణిలో హాజరుపై నజర్!
డ్యూటీలకు వెళ్లని కార్మికులకు షోకాజ్ నోటీసులు కుటుంబ సభ్యులు సమక్షంలోనూ కౌన్సెలింగ్ తీరు మార్చుకోని 105 మందికి యాజమాన్యం డిస్మిస్ లెటర్ల
Read Moreసాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
సాగుచేయని 13,128 ఎకరాలకు గతంలో రైతుబంధు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వేలో బహిర్గతం బండరాళ్లు, వెంచర్లు, లే అవుట్లుగా మారిన భూములు వ
Read Moreబతుకుదెరువు కోసం ప్రమాదం అంచున ప్రయాణం
దహెగాం వెలుగు : బతుకుదెరువు కోసం ఇలా ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. రాజస్థాన్కు చెందిన వలస కూలీలు పనుల కోసం ఇలా ట్రాక్టర్పై గుంపుగా వెళుతున్న ద
Read Moreజైనూర్లో పోలీసులు ఫ్లాగ్మార్చ్
జైనూర్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జైనూర్ మండల కేంద్రం మంగళవారం పోలీసులు
Read Moreఇద్దరూ మహిళా ఆటో డ్రైవర్లకు లైసెన్సుల జారీ
నిర్మల్, వెలుగు: డ్రైవింగ్లో శిక్షణ పొందిన ఇద్దరూ మహిళా ఆటో డ్రైవర్లకు మంగళవారం నిర్మల్ ఆర్డీవో దుర్గాప్రసాద్ లైసెన్సులు జారీ చేశారు. లక్ష్మణచాంద మండ
Read Moreవిద్యార్థులకు ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి : డీఈవో రామారావు
నిర్మల్/మంచిర్యాల, వెలుగు: ప్రతి విద్యార్థికీ ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు తప్పనిసరయ్యాయని, జిల్లాలో ఇంగ్లిష్ భాషాభివృద్ధికి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అస
Read Moreకరెంట్ సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ : సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ
తిర్యాణి, వెలుగు: కరెంటు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కన్జ్యూమర్ ఫోరమ్ (సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మంగళవా
Read Moreకేసీఆర్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిండు.. అయినా ఆరు గ్యారంటీలు అమలు
కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయల&n
Read Moreకుంభమేళాలో గుండెపోటుతో నిర్మల్ వాసి మృతి
నిర్మల్, వెలుగు : కుంభమేళాకు వెళ్లిన నిర్మల్ జిల్లా వాసి గుండెపోటుతో మృతిచెందిన ఘటన యూపీలోని కాశీ( వారణాసి)లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్
Read Moreమంచిర్యాల జిల్లాలో.. అంతుచిక్కని రహస్యం..హస్తిన మడుగు!
లోతు తెలియదు.. ఎన్నడూ ఎండదు.. కరువు కాలంలోనూ జలకళే.. మంచిర్యాల జిల్లా కలమడుగు సమీపంలో గోదావరి మధ్యలో ఉన్న మడుగు  
Read Moreక్యాతనపల్లిని క్లీన్టౌన్గా మారుస్త: ఎమ్మెల్యే వివేక్
రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్త: వివేక్ వెంకటస్వామి మున్సిపాలిటీలో రూ.25 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన టీయూఎఫ్ఐ
Read Moreమంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి కన్నాల బస్తీ గ్రామ సభలో ఉద్రిక్తం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో ఏర్పాటు చేసిన వార్డు సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇల్లు లిస్టులో కౌన్సిలర్ కు సంభందించ
Read Moreమంచిర్యాల జిల్లాలో గ్రామసభలు.. అర్హులందరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వార్డు సభలను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహి
Read More












