హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఏఐఎంఐఎం కార్పొరేటర్ ముర్తజా అలీపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం హైదరాబాద్ లోని చావ్లీ ప్రాంతంలోని ఓ మతపరమైన ప్రదేశంలో డ్యూటీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ ను స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ ముర్తజా, ఆయన అనుచరులు అడ్డుకొని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ప్రసాద్ అనే కానిస్టేబుల్ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు కార్పొరేటర్ ముర్తజా అలీపై కేసు బుక్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.
పోలీసులపై దాడి చేసిన కార్పొరేటర్ పై కేసు
- లేటెస్ట్
- May 2, 2020
లేటెస్ట్
- 75 ఏళ్ల మోదీ ఎప్పుడు రిటైర్ అవుతారు.. మీ తర్వాత ప్రధాని ఎవరు : సీఎం కేజ్రీవాల్
- ఫినిషింగ్ టచ్.. పిఠాపురం చేరుకున్న జగన్
- Samantha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సమంత సంస్థలో ఉద్యోగాలు
- జనంపై ట్యాక్స్ పెంచడం..కార్పొరేట్లపై తగ్గించడం..ఇదీ మోదీ ఘనత: ప్రియాంక గాంధీ
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రిషబ్ పంత్పై నిషేధం
- మోదీ ఈసీ రూల్స్ బ్రేక్ చేసిండు.. కరీంనగర్లో ఫిర్యాదు
- జగన్ కు షాక్: అమ్మ మద్దతు కూతురికే..
- IPL: వంద దాటిన సెంచరీలు.. ఐపీఎల్లో శతకాలు బాదిన ఆటగాళ్లు వీరే
Most Read News
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- బీ అలర్ట్ : హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం..
- Poco F6 Pro ... ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు.. లాంఛింగ్ ఎప్పుడంటే,,,
- GT vs CSK: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- IPL 2024: అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్న రోహిత్, హార్దిక్.. ఎప్పుడంటే..?
- ఫ్లైట్ జర్నీలో ఈ వస్తువులు నిషేధం.. ఎందుకంటే..
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్