ఆంధ్రప్రదేశ్

తిరుమల దర్శనానికి 2 రోజులు : బ్రేక్ దర్శనాలు రద్దు

వేసవి సెలవుల్లో తిరుమలలో రద్దీ పెరగటం మామూలే. పైగా ఎన్నికలు కూడా ముగియడంతో చాలా మంది తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు పయనమవుతున్నారు. పరీక్ష

Read More

బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమా.. సోమిరెడ్డికి కాకాని సవాల్..

బెంగళూరులో బయటపడ్డ రేవ్ పార్టీ ఉదంతం ఏపీలో కలకలం రేపింది. ఈ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారు దొరకడం సంచలనంగా మారిం

Read More

లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలి..బుద్ధా వెంకన్న డిమాండ్..

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది.ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ఎవరి లెక్కలు వారు వేస్తూ, గెలుపుపై ధీమా వ్

Read More

గంటకు 102 కి.మీటర్ల వేగంతో రెమల్.. ఈ రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుందని, మే 26న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని &nb

Read More

వెదర్ అలర్ట్ : బంగాళాఖాతంలో భారీ తుఫాన్.. ఏపీ మీదుగా బెంగాల్ వైపు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. 2024 మే 23వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంటే.. శ్

Read More

అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?

ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్

Read More

ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఈసీ కేసుకు సంబంధించి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన

Read More

మాచర్లలో టీడీపీ రిగ్గింగ్​ చేస్తుందని పోలీసులకు చెప్పాం.. .వైసీపీ నేత అనిల్​ కుమార్​ యాదవ్

ఎన్నికల కమిషన్‌ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వైవైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు

Read More

అన్నమయ్య జననం.. పదకవితకు పుట్టినరోజు

భగవద్వైభవాన్ని వర్ణిస్తూ అన్నమాచార్య సంకీర్తనలు విననివారు, తెలియనివారు ఉండరు. ఆయన విశ్వవ్యాపకుడు. ఆయన మేలుకొలుపు ఆలపిస్తేనే కాని శ్రీ వేంకటేశ్వరస్వామి

Read More

సింహాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి  వైశాఖ పౌర్ణమి, బుద్ద పూర్ణిమ సందర్భంగా గురువారం మే 23న  భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్

Read More

అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాల ప

Read More

ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా...

Read More

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ?..ఈసీ సీరియస్

అమరావతి: ఈవీఎం, వీవీఫ్యాట్లను ధ్వంసం చేసిన కేసులో నిందితుడైనన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈసీ ఆదేశంలో రా

Read More