ఆంధ్రప్రదేశ్
రూ.2 లక్షల కోట్లతో 7 లక్షల మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విశాఖ: బలమైన భారత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని.. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు
Read Moreఏపీ చేరుకున్న ప్రధాని మోడీ.. విశాఖలో భారీ రోడ్ షో
ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో మోడీ విశాఖకు చేరుకున్నారు. ప్రధాని మోడీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్
Read Moreఏపీ డెసిషన్ ఏంటి..: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉంచుదామా.. ఎత్తేద్దామా..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా.. ఏపీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టి
Read Moreశ్రీవారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ
Read Moreప్రయాణికులకు సంక్రాంతి ఆఫర్: టికెట్పై ఆర్టీసీ10 శాతం డిస్కౌంట్
సంక్రాంతి పండుగ కానుకగా APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి పండుగకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఆయా ప్రా
Read Moreజెత్వానీ కేసులో.. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లకు భారీ ఊరట దక్కింది. ఐపీఎస్ ఆఫీసర్స్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, గున్నీలకు ఆంధ్రప్రదేశ్ హ
Read MoreJaahnavi Kandula: భారత విద్యార్థిని చంపిన అమెరికా పోలీస్ ఉద్యోగం పీకేశారు
దాదాపు రెండేళ్ల క్రితం.. 2023 జనవరిలో అమెరికాలోని సియాటిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని, ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల కం
Read Moreతిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు.. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత
Read Moreశ్రీశైలం ఆలయ పూజారి ఇంట్లో చిరుత
పాతాళగంగ మార్గంలో సంచరించగా సీసీ కెమెరాలో రికార్డ్ శ్రీశైలం, వెలుగు : ఏపీలోని శ్రీశైలం పాతాళగంగ మార్గంలో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి కలకలం సృ
Read Moreబీసీ బిల్లుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రతన్ టాటా విగ్రహం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట మొదటి రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సోమవారం (6 జనవరి 2025) పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం
Read MorePawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దర
Read MoreDilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం (జనవరి 4న) రాజమహేంద్రవరంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ప్రీ రిలీజ్
Read More












