ఆంధ్రప్రదేశ్
మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
కోటి రెండు కోట్ల రూపాయలు కాదు.. అక్షరాల 8 కోట్ల 40 లక్షల రూపాయలు.. అన్నీ 500 రూపాయల నోట్లు.. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో.. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస
Read Moreఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు
ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. మాచర్ల సీఐ పి.శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వంగా
Read Moreరిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం.. సీఎం జగన్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను ద
Read Moreమాజీ వాలంటీర్లతో వైసీపీ తాయిలాల పంపిణీ.. అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. రేణిగుంటలో వైసీపీ శ్రే
Read Moreకడప కోర్టులో షర్మిల, సునీతలకు షాక్..
ఏపీలో ఒక పక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతోంటే, కడప జిల్లాలో ఎన్నికల హడావిడికి తోడు వివేకా హత్య కేసు రాజకీయంగా ప్రకం
Read Moreపల్నాడులో ఉద్రిక్తత.. వైసీపీ,టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో 5రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల
Read Moreవైసీపీకి షాక్: టీడీపీలో చేరిన కీలక నేత..
ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. శ్రీశైలం దేవస్థానం ఛైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరార
Read Moreవైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రధాని మోడీ
రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం ఇస్తే వైసీపీ మోసం చేసిందని అన్నారు. ఐదేళ్ళలో వై
Read Moreపోస్టల్ బ్యాలెట్ కు గడువు పెంచిన ఈసీ..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో 5రోజులు మాత్రమే సమయం ఉండగా పోస్టల్ బ్యాలెట్ సందడి నెలకొంది. ఎన్నికల విధ
Read Moreమోడీకి రేడియో గిఫ్ట్ గా పంపిన షర్మిల..
జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన షర్మిల అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీ
Read Moreతెలంగాణలో 30లక్షల ఏపీ ఓటర్లు.. బస్సులు, రైళ్లలో సీట్లు ఫుల్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ వాసులు ఓట్ల కోసం సొంతూళ్ల బాట పట్టారు. ఈ నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా, అదేరోజు ఏపీలో అసె
Read Moreఓట్లకు చలో ఏపీ.. సొంతూళ్ల బాట పట్టిన ఆంధ్రావాసులు
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో ఓటింగ్పై ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 25–--30 లక్షల మంది ఏపీ ఓటర్లు &
Read Moreఏపీలో ఇద్దరు పోలీసులపై ఈసీ బదిలీ వేటు..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతుంది. పోలింగ్ తేదికి మరో 6రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల మ
Read More












