ఆంధ్రప్రదేశ్

ఇది నిజం : విమానం లాంటి బస్సు.. 132 సీట్లతో రోడ్లపైకి వస్తుంది..!

దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి.. ఆ బస్సుల్లో సీట్లు ఎన్నో తెలుసా.. అక్షరాల 132 సీట్లు ఉంటాయి.. విమానం మాదిరిగానే ఉంటుంది.. కాకపోతే ఇది బస్సు. ఈ

Read More

ఏపీలో ఇక ఇసుక ఫ్రీ.. ఎవరైనా.. ఎంతైనా తోడుకోవచ్చు

ఏపీలో ఇకపై కొత్త సాండ్ పాలసీ రానుంది. గతానికి ఇప్పటికి మార్పు కనబడాలని.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలప

Read More

జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

సోనియా, రాహుల్ హాజరుకానున్నట్టు షర్మిల వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఈ నెల 8న విజయవ

Read More

విశాఖ సెంట్రల్​ జైలును సందర్శించిన హోం మంత్రి అనిత

విశాఖ సెంట్రల్​ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. గంజాయి కేసుల్లో అమాయకులైన గిరిజనులు ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్నారని.. అసలైన దోషులు తప్పించు తిరుగ

Read More

శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తాం: టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి పద్మ

Read More

సీఎం రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఆహ్వానం అందుకేనా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. జులై 8న విజయవాడ CK కన్వెన్షన్ సెంట

Read More

AP News: నమూనాలు పరిశీలిస్తూ, నాణ్యతను అంచనా వేస్తూ : పోలవరంలో నిపుణుల పరిశీలన

  పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈసీఆర్‌ఎఫ్‌లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించిన నిపుణులు వివిధ క

Read More

ఏపీ ఆధీనంలోని R&B ఆస్తులు స్వాధీనం చేసుకోవానికి చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా  హైదరాబాద్ 10ఏళ్ల కాలం జూన్ 2, 2024తో పూర్తి అయ్యింది. దీంతో హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభు

Read More

చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్నాడు.. ఆ ఉద్యోగిని ఇప్పుడు పీకేశారు..!

కుప్పంలో  నూతనంగా నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి సంభందించిన రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. వివరాల్లోకి

Read More

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా ఐపీఎస్ ఉమేశ్ చంద్ర భార్య

అమరావతి:  దివంగత ఐపీఎస్ ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య చదలవాడ నాగరాణికి కలెక్టర్ గా నియమితులయ్యారు. 2024, జూలై 1న పశ్చిమగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గ

Read More

మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తనపై చంద్రబాబు ఆగ్రహం

ఏపీ మంత్రి  రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి ప్రవర్తనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య.. దురుసుగా ప్రవర్తించారం

Read More

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.  10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు . టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుం

Read More

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్ల

Read More