కుమారుడి కళ్లెదుటే మూసీలో కొట్టుకుపోయిన తండ్రి

కుమారుడి కళ్లెదుటే మూసీలో కొట్టుకుపోయిన తండ్రి

మూసీ కాలువలో మరో వ్యక్తి కొట్టుకుపోయాడు. చాదర్ ఘాట్ శంకర్ నగర్ లో నివసించే జాహంగీర్ అనే వ్యక్తి  ఇవాళ ఉదయం కుమారుడి కళ్ల ముందే మూసిలో కొట్టుకుపోయాడు. స్తానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ,జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు  జాహంగీర్ ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.జాహంగీర్ శంకర్ నగర్ లో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు.