దేశంలో రాజకీయ నేతలు బట్టలు మార్చుకున్నంత సులువుగా పార్టీలు మారుతున్నారని, పార్టీలు మారడం లీడర్లకు ప్యాషన్ అయిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్. సిపిఐ పార్టీ మతాలకు భాషలకు వ్యతిరేకం కాదని.. అన్నింటినీ గౌరవిస్తుందన్నారు. సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి ముగ్ధుం భవన్ వరకు 97 మీటర్ల భారీ రెడ్ ఫ్లాగ్ తో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు నేతలు.
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోపిడి
- తెలంగాణం
- December 27, 2021
లేటెస్ట్
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు