దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోపిడి

దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోపిడి

దేశంలో రాజకీయ నేతలు బట్టలు మార్చుకున్నంత సులువుగా పార్టీలు మారుతున్నారని, పార్టీలు మారడం లీడర్లకు ప్యాషన్ అయిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్. సిపిఐ పార్టీ మతాలకు భాషలకు వ్యతిరేకం కాదని.. అన్నింటినీ గౌరవిస్తుందన్నారు. సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి ముగ్ధుం భవన్ వరకు 97 మీటర్ల భారీ రెడ్ ఫ్లాగ్ తో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు నేతలు.