పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఒడిశాలో బంద్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఒడిశాలో బంద్

ఒడిశా : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆరు గంటలు రైల్ రోకోతో పాటు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ తో పాటు ఆర్టీసీ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటోంది. వ్యాపారసంస్థలు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసేశాయి. బంద్ తో రవాణా సౌకర్యం లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు.