పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్ ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని బీహార్ సీఎం నితీశ్కుమార్ మంగళవారం ప్రకటించారు. సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ని కలిసి విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ చెప్పారు. కుటుంబసభ్యులు కోరినందుకే కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపాదించామని నితీశ్ అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మొదటి నుంచి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో బీహార్ పోలీసులు పాట్నాలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. విచారణ కోసం పాట్నా పోలీసులు ముంబైలో దర్యాప్తు మొదలుపెట్టారు. రియాపై అనుమానాలు ఉన్నాయని, ఆయన తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే.
సుశాంత్ సింగ్ సూసైడ్: సీబీఐ విచారణకు బీహార్ ప్రభుత్వం సిఫారసు
- దేశం
- August 4, 2020
లేటెస్ట్
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!