న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్లో రోడ్లు, హైవేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రహదారుల అభివృద్ధిలో భాగంగా భారతమాల పథకం కింద రోడ్లు, హైవేల కోసం రూ. 1.18 లక్షల కోట్లు కేటాయించింది. రోడ్ల నిర్మాణానికి గాను అస్సాంకు 3,400 కోట్లు, తమిళనాడుకు 1.03 లక్షల కోట్లు, కేరళకు రూ.65 వేల కోట్లు, బెంగళూరుకు రూ. 25 వేల కోట్లను ప్రకటించింది. తమిళనాడులో 3,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించనుంది. అలాగే కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగ్పూర్ల్లో మెట్రో విస్తరణకు నిధులు కేటాయించింది. విజయవాడ-ఖరగ్పూర్ మధ్య ఈస్ట్కోస్ట్ సరుకు రవాణా కారిడార్కు కేంద్రం ఓకే చెప్పింది. 2022 జూన్ నాటికి తూర్పు-పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ను కూడా నిర్మించనుంది.
బడ్జెట్ అప్డేట్స్: రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్
- దేశం
- February 1, 2021
లేటెస్ట్
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
- Vamika: మూడేళ్లకే బ్యాట్ పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక