రాజేంద్రనగర్ లోని ఎస్టీ హాస్టల్ లో కరోనా కలకలం రేపుతోంది. హాస్టల్ లో వార్డెన్ తో పాటు 22 మంది విద్యార్థులకు, వాచ్ మెన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. హాస్టల్ లోని మొత్తం 105 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా 22 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు హాస్టల్ లోని రెండో అంతస్తులో హోమ్ ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. మిగతా విద్యార్థులను ఇంటికి పంపించారు.
రాజేంద్రనగర్ హాస్టల్ లో 22 మంది విద్యార్థులకు కరోనా
- హైదరాబాద్
- March 19, 2021
లేటెస్ట్
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతాపార్టీ..మోదీ కాలనాగులాంటోడు: సీఎం రేవంత్రెడ్డి
- బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్
- బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
- Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?
- VD12 Movie: పాటల్లేకుండా అనిరుధ్ - జెర్సీ డైరెక్టర్ సినిమా..ఆడియన్స్ ఊహించుకోగలరా?
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
- షాద్నగర్ అగ్నిప్రమాదం.. ఈ పిలగాడు 50మందిని కాపాడిండు
- అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు