కరోనా పంజా విసురుతోంది. స్కూల్స్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకుల మండలంలోని జ్యోతిరావుపూలే బీసీ హాస్టల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45 కు చేరింది. హాస్టల్ లో 500 మందికి టెస్టులు చేయగా 45 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు స్కూల్ లో ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. మిగతా విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ముధోల్ లో బాలికల గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులు, వార్డెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
శంషాబాద్ లోని బీసీ హాస్టల్ లో 45 మంది విద్యార్థులకు కరోనా
- తెలంగాణం
- March 22, 2021
లేటెస్ట్
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
- జగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల
- V6 DIGITAL 04.05.2024 EVENING EDITION
- విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..
- నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
- ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్