యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు క‌రోనా

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు క‌రోనా

యాదాద్రి : యదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క‌రోనా సోకింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో నిన్న‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కలెక్టర్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ చికిత్స పొందుతున్నారు. గణతంత్ర వేడుకల్లో త‌న‌తో పాటు పాల్గొన్న అధికారులు పరీక్షలు చేయించుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు. అంద‌రూ హెల్దీగా ఉండాల‌ని, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.