చిన్నగోల్కోండ స్కూల్లో ఇద్దరు విద్యార్థులకు కరోనా

చిన్నగోల్కోండ స్కూల్లో ఇద్దరు విద్యార్థులకు కరోనా

హైదరాబాద్ శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి కి చెందిన ఇద్దరు విద్యార్థులకు కరోన వైరస్ సోకింది. కరోన టెస్ట్ నిర్వహించిన తర్వాత విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ కు తరలించారు ఉపాధ్యాయులు. అయితే ఆ ఇద్దరు విద్యార్థులు ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు.  ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.