
క్రైమ్
ఏం స్కెచ్ రా : 5 నిమిషాల్లో.. బ్యాంక్ నుంచి రూ.14 లక్షలు కొట్టేశారు..
ఈ రోజుల్లో దొంగతనం చేయడం చాలా సింపుల్ అయిపోయింది. దొంగలు పెద్దగా కష్టపడకుండానే లక్షలు కొట్టేస్తున్నారు. చాలా సులభంగా..అది పట్టపగలు..ప్రజలందరూ ఉం
Read Moreఇచ్చిన లక్ష అప్పు.. తిరిగి అడిగితే హత్య : మంజులను చంపింది రిజ్వానా బేగం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు తేల్చారు.
Read Moreసెన్సేషన్ కోసమే కౌన్సిలర్ భర్త దారుణ హత్య.. విచారణలో సంచలన విషయాలు
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇటీవల జరిగిన కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో తొమ్మిది మంది నింది
Read Moreహైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ ని చంపేశారు
హతుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో సాక్షి పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో ఆగస్టు 10 అర్థరాత్రి రౌడీషీటర్ హత్యకు గురికావడం కలకలం రేపింది.
Read Moreనాలుగు నెలల్లో 5,038 ఫోన్ల రికవరీ.. సీఈఐఆర్ పోర్టల్తో సీఐడీ సెర్చ్ ఆపరేషన్
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 55,219 మొబైల్ ఫోన్లు బ్లాక్ మొబైల్ ఫోన్ల ట్రేసింగ్ దేశంలోనే నంబర్ వన్గా రాష్ట్ర సీఐడీ హై
Read Moreవైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
హైదరాబాద్ : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ మూడేళ్ల పాప చనిపోయిందంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు బాధితులు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ స్వాధీనం
రంగారెడ్డి జిల్లా : ఇటీవల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారుల
Read Moreకత్తులతో దాడి.. బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త మృతి
కోరుట్లలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు హత్యచేశారు. మంగళవారం ఉదయం&nbs
Read Moreగెలవాలనే పోరాటం.. అప్పు తీర్చాలని బ్యాంక్ వేధింపులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న యువకుడి ఆత్మహత్య
కుర్రోడు.. కొద్దోగొప్పో చదువుకున్నాడు.. జులాయిగా ఏమీ తిరగలేదు.. కష్టపడి ఎదగాలనుకున్నాడు.. జీవితాన్ని గెలవాలనుకున్నాడు.. తనకు నచ్చిన.. వచ్చిన వ్య
Read Moreకుటుంబ కలహాలతో యువకుడి సూసైడ్
కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కరావుపేటకు చెందిన మల్లేశానికి(28
Read Moreటెర్రరిస్టులు వచ్చేస్తున్నారు.. ఉరుకులు పరుగులు పెట్టించాడు
మంత్రాలయ్ కంట్రోల్ రూమ్కు 2023 ఆగస్టు 08 సోమవారం రాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ముంబైలో ఉగ్రదాడి జరగబోతోందని ఫోన్ చేసి
Read Moreమహిళ పుస్తెల తాడు తెంపుకెళ్లిండు
షాద్నగర్, వెలుగు: మహిళ పుస్తెల తాడును స్నాచర్ లాక్కెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని అల్వాల్ శివారులో జరిగింది. తులవానిగడ్డ గ్రామా
Read Moreలవర్కు పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి.. బిల్డింగ్ పై నుంచి పడి యువకుడి మృతి
బోరబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్, వెలుగు: లవర్కు పిజ్జా ఇచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు బిల్డింగ్ పై నుంచి క
Read More