హైదరాబాద్ లోని ఓ వాటర్ ట్యాంకులో శవం కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో పడి ఓ వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అందులో మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే శవం ఉన్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలియకుండా గత కొన్ని రోజులుగా అదే ట్యాంక్ నీళ్లు సరఫరా కావడంతో చుట్టుపక్కల ప్రజలంతా ఆ నీటినే తాగుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శవం కిషోర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ట్యాంక్ వద్ద చెప్పులు ఉండటాన్ని గమనించి.. వాటిని మృతుడి అక్కడ గుర్తు పట్టడంతో... మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతో కిషోర్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వాటర్ ట్యాంకులో శవం.. ఆత్మహత్యేనా ?
- హైదరాబాద్
- December 8, 2021
లేటెస్ట్
- Kannappa: కన్నప్ప అక్షయ్ కుమార్ షూట్ కంప్లీట్..మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- పోలింగ్ శాతం తగ్గుతుందా?..ఆ నాలుగు సెగ్మెంట్లపైనే అందరి దృష్టి
- కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెంచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు.. : వివేక్ వెంకటస్వామి
- T20 World Cup 2024: శని ఉన్నాడు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అంపైర్లు వీరే
- గాల్లో తేలినట్లుందే : పల్సర్ NS 400Z వచ్చేసింది.. లక్షా 85 వేలకే 373 cc బైక్
- గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేసిండు కేసీఆర్:గడ్డం వంశీకృష్ణ
- చంద్రబాబు మేనిఫెస్టోలో పెన్షన్ హామీ ఎత్తేశాడు...సీఎం జగన్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- Kavya Maran: ఒక్క పరుగుతో విజయం.. కావ్య మారన్ మాస్ సెలబ్రేషన్స్
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్