ఆహార మార్పులతోనే ఆరోగ్య సమస్యలు: ఈటెల రాజేందర్

ఆహార మార్పులతోనే ఆరోగ్య సమస్యలు: ఈటెల రాజేందర్

కాలం మారుతున్న కొద్దీ తినే ఫుడ్ లో వచ్చిన మార్పులతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు వైద్య, ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్. జీవితంలో శ్రమను ఒక భాగంగా మర్చిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్డియాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో హైద్రాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన హౌవర్ ఆర్ట్ హీరోస్ పేరుతో జరిగిన సైక్లింగ్ ను మంత్రి ఈటల ప్రారంభించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో పాటు పలువురు డాక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.