హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్లోఎగ్జామ్స్ నిర్వహించడం కష్టంగా మారడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ ఫైనలియర్స్టూడెంట్స్కు లాస్ట్సెమిస్టర్ నిర్వహించకుండానే ఫైనల్ గ్రేడ్స్ఇవ్వనుంది. ప్రొఫెసర్లు ఇచ్చే గ్రేడింగ్ స్టూడెంట్స్కు నచ్చకపోతే పరీక్ష రాసుకునే అవకాశమూ కల్పించింది. ఈ మేరకు హెచ్సీయూ రివైజ్డ్షెడ్యూల్ ను మంగళవారంప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తి కావాల్సి ఉన్నా.. లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డాయి. ఒకవేళ ఎగ్జామ్స్ నిర్వహించినా.. అన్ని రాష్ర్టాల నుంచి స్టూడెంట్స్ వర్సిటీకి రావడం కష్టమే. ఈ నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 16న డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ ను వర్సిటీ ప్రకటించనుంది. దీనిపై అభ్యంతరాలు ఉన్న స్టూడెంట్స్ కు జులై 4 నుంచి ఎగ్జామ్స్ రాసే అవకాశం ఇస్తుంది. ఆగస్టు 3 నుంచి11 వరకు ఫస్టియర్ స్డూడెంట్స్కు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఆగస్టు 12 నుంచి వారికి నెక్ట్స్సెమిస్టర్ క్లాసులు ప్రారంభించనున్నారు.
పరీక్షలు లేకుండానే ఫైనల్ గ్రేడ్.. HCU కీలక నిర్ణయం
- హైదరాబాద్
- May 13, 2020
లేటెస్ట్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన