హైదరాబాద్: దేశానికి బంజారా ప్రజలు అందిస్తున్న సేవలు అపూర్వమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘టోరి గోరి’ అనే బంజారా రేడియో యూట్యూబ్ ఛానల్ను లాంఛ్ చేసిన దత్తాత్రేయ.. బంజారా భాష, సంస్కృతి ఎంతో ముఖ్యమైందన్నారు. బంజారా బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి.. ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలన్నారు. వాళ్లు గొప్ప మేధావులు అవ్వాలని, రాజకీయ నాయకులవ్వాలని చెప్పారు. నరేంద్ర మోడీ సర్కార్ బంజార జాతి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ జాతి ప్రజలు అభివృద్ధి దశలో ముందుకు వెళ్లాలని కోరుకున్నారు.
బంజారాల కోసం మోడీ సర్కార్ ఎంతో చేస్తోంది
- తెలంగాణం
- November 14, 2021
లేటెస్ట్
- మయన్మార్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రత
- గెలుపోటములను స్పోర్టివ్గా తీసుకోవాలి : మీలా మహదేవ్
- మోదీ అంటేనే త్రీడీ : బూర నర్సయ్యగౌడ్
- వేముల, నేతి విద్యాసాగర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న
- సీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..