ముంబై: టీం ఇండియా క్రికెటర్లను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని ధరమ్ తుల్ గ్రామానికి చెందిన బ్రజా మోహన్ దాస్ (20)అనే వ్యక్తి భారత క్రికెటర్లను హత్య చేస్తానని మెయిల్ ద్వారా BCCIకి మెసేజ్ పంపించాడు. దీనిపై విచారణ చేపట్టిన మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజమ్ స్క్వాడ్ అధికారులు.. ఆగస్టు 20వ తేదీన అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాస్ ను ముంబైకి తరలించిన అధికారులు.. అతన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ఆగస్టు 26వ తేదీ వరకూ బ్రజా మోహన్ దాస్ ను కస్టడీలో ఉంచుతామని తెలిపారు అధికారులు. అయితే దాస్ మానసిక పరిస్థితి బాగోలేదని.. అందుకే అతను అలా ప్రవర్తించాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.
భారత క్రికెటర్లను చంపుతానని బెదిరించింది ఇతడే..!
- ఆట
- August 23, 2019
లేటెస్ట్
- Venkatesh: విక్టరీ వెంకటేష్ను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్..ఎందుకో తెలుసా?
- తిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన
- నేవీ చీఫ్ అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ
- కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... కీలక హామీలివే..
- Shobha shetty: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ స్టార్స్
- KKR vs DC: ఫిల్ సాల్ట్ అడ్డాగా ఈడెన్ గడ్డ.. సౌరవ్ గంగూలీ 14 ఏళ్ల రికార్డు బద్దలు
- కేంద్రంతో పోరాడి.. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను రీ ఓపెన్ చేశాం: వివేక్ వెంకటస్వామి
- ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు
- బీజేపీ కేసులకు భయపడేది లేదు:ఈరవర్తి అనిల్
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్
- అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్