మల్యాల, వెలుగు: భార్య వేధింపులతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపెల్లి రాజు(30) గొల్లపల్లి మండలం బొంకూరుకి చెందిన రమ్యతో ఏడాది క్రితం వివాహమైంది. పెండ్లికి ముందు రమ్య గ్రామానికి చెందిన రాజేందర్అనే వ్యక్తిని ప్రేమించింది. పెండ్లయ్యాక కూడా అతనితో చనువుగా ఉండటం గమనించిన భర్త ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. దీంతో భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడింది. కొన్నాళ్లకు ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన రాజు మంగళవారం రాత్రి నూకపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్ పీ వరద కాల్వలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం కాల్వలో రాజు మృతదేహం దొరికింది. మృతుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు రమ్య, రాజేందర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
భార్య వేధింపులతో భర్త సూసైడ్
- తెలంగాణం
- March 18, 2021
లేటెస్ట్
- Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
- పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!
- Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణ సెట్స్ నుండి ఫొటోస్ లీక్
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం