వరంగల్ జిల్లాలో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురైయ్యాడు. నర్సంపేట పట్టణం కుమ్మరికుంటకు చెందిన ప్రేమ్ కుమార్ స్నేహితులతో ఉన్న సమయంలో దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. దీంతో అతడిని ఎంజీఎంలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా ప్రేమ్ మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ 3 రోజుల క్రితం సెలవులపై ఇoటికి వచ్చినట్లు తెలుస్తోంది.
వరంగల్ లో జవాన్ దారుణ హత్య
- తెలంగాణం
- October 20, 2019
లేటెస్ట్
- బీహార్లో బీజేపీ ముఖ్య నేత మృతి
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం
- Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
- Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!
- వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ
- Double Ismart Teaser: 85 సెకన్ల మాస్ ఫీస్ట్ లోడింగ్.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అప్డేట్
- దారుణం : ఇంట్లో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందుపై కుక్కల దాడి.. బాలుడు మృతి
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!