కరీంనగర్
మోడీ వలన లాభపడ్డ ఏకైక వ్యక్తి అదానీమాత్రమే : కేటీఆర్
హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని మోడీ.. నల్ల డబ్బు త
Read Moreమండుటెండలో సమ్మె చేస్తున్నా మానవత్వం లేదా ?
జేపీఎస్ల దీక్షకు టెంట్ వేసుకోనివ్వరా.. కరీంనగర్ సీపీపై బండి సంజయ్ ఫైర్ కరీంనగర్, వెలుగు: శాంతియుత దీక్షకు
Read Moreపెద్దపల్లి ఎమ్మెల్యేను వెంటాడుతున్నగుండం చెరువు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గుండం చెరువు ఇష్యూ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిని వెంటాడుతోంది. మొన్నటి దాక ప్రతిపక్ష నేతలు
Read Moreజవాన్ అనిల్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్బ్రాంతి
మే 4వ తేదీ గురువారం జమ్మూకాశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ మరణ
Read Moreగవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి గంగుల కమలాకర్
గవర్నర్ తమిళి సై రాజకీయాలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో మంత్
Read Moreబీజేపీ విధానాలు నచ్చి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం : బండి సంజయ్
సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. &
Read Moreకేబుల్ బ్రిడ్జికి మరో డెడ్లైన్..... ఈసారైనా ఓపెనింగ్ అవుతుందో లేదోనన్న డైలమా
ఈ నెల 8, 9 తేదీల్లో ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం పూర్తి కావొచ్చిన అప్రోచ్ రోడ్డు పనులు
Read Moreస్నేహితులను బలిగొన్న డీసీఎం వ్యాన్
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం రాగోజిపేటకు చెందిన అభిషేక్(22),
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జమ్మికుంట, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బావిలాల గ్రామానికి చెందిన సూదుల సంపత్(57) అనే రైతు తనకున్న
Read Moreమహారాష్ట్ర మీటింగ్లు కాదు.. ఇక్కడి రైతుల కష్టాలు చూడు
సీఎం కేసీఆర్పై వివేక్ వెంకటస్వామి ఫైర్ మహారాష్ట్ర మీటింగ్లు కాదు.. ఇక్కడి రైతుల కష్టాలు చూడు నెల కింద చెప్పిన పంట నష్ట పరిహారం ఇంకెప్పుడిస్
Read Moreప్రైవేట్ ఈవెంట్కు వెలమ మంత్రులకు ఇన్విటేషన్.. స్థానిక మంత్రికి దక్కని చోటు
మే4న కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలో పద్మనాయక వెలమ కళ్యాణమండపం ఏసీ హాల్ కు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి వెలమ కమ్యూనిటీకి చెందిన మంత్రులు,
Read Moreకార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల
భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు సహకారంతో ముంబైయి సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 140 రకాల వైద్య, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల
Read Moreరైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఏం పని? బండి సంజయ్
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు చస్తుంటే, వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ
Read More












