ఖమ్మం

15న ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఖమ్మం, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు భద్ర

Read More

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పాదయాత్ర

మణుగూరు, వెలుగు: మణుగూరు మున్సిపాలిటీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సుందరయ్య నగర్, శ్రీ

Read More

ఖమ్మంలో విజృంభిస్తున్న విష జ్వరాలు .. దోమలే కారణమా ?

హైదరాబాద్​ తర్వాత డెంగ్యూ కేసులు ఖమ్మంలోనే ఎక్కువ  ఇప్పటికే 397 కేసుల నమోదు.. రెండేండ్ల కింద కూడా ఇదే పరిస్థితి  ఖమ్మం, వెలుగు: ఖమ

Read More

పట్టాపాసు పుస్తకం ఇవ్వాలని ఎమ్మార్వో కాళ్లపై పడ్డ మహిళ

తన భూమికి పట్టా ఇవ్వాలని ఎమ్మార్వో కాళ్లపై పడింది ఓ మహిళ. తనకు పట్టా ఇప్పించాలని కన్నీళ్లుపెట్టుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు తహశీల్దార్ కార్యాలయం

Read More

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి తుమ్మల

తన 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గోదావరి నీటికోసం పడిన పాట్లను గుర్తు చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లా క్యాంప్ ఆఫీ

Read More

ఖమ్మం జిల్లాలో హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి : పోటు రంగారావు

ఖమ్మం టౌన్,వెలుగు :  ప్రజలకు రోగాలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో  హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలని  సీపీఐ (ఎంఎల్​) మాస

Read More

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కుటుంబాలు

వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా  వైరా మున్సిపాలిటీలోని 9వ వార్డు బ్రాహ్మణపల్లి బీఆర్ఎస్ కు  చెందిన 15 కుటుంబాలు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యం

Read More

పెనుబల్లి మండలంలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్​

పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో వీఎం బంజరు ఎస్​ఐ  వెంకటేశ్​ ఆదివారం సాయంత్

Read More

అశ్వారావుపేట మండలంలో ఇసుక ట్రాక్టర్లు సీజ్ 

అశ్వారావుపేట, వెలుగు : ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వి

Read More

విద్యుత్ అధికారుల పొలం బాట

కామేపల్లి,  వెలుగు : విద్యుత్  అధికారులు కొత్త లింగాల సెక్షన్ లోని బర్లగూడెం గ్రామంలో సోమవారం  పొలం బాట నిర్వహించారు.  మోటార్లకు &

Read More

కిన్నెరసాని ప్రాజెక్ట్​లో మంత్రుల బోటు షికారు

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ రూరల్, వెలుగు: కిన్నెరసాని ప్రాజెక్ట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావ

Read More

ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్ వే : భట్టి విక్రమార్క

టూరిజం డెవలప్​మెంట్​కు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తం ఎకో, టెంపుల్ టూరిజానికిఎన్నో అవకాశాలున్నాయని వ్యాఖ్య నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతది ఖమ్మ

Read More

మావోయిస్టుల మందుపాతరకు ఆదివాసీ మహిళ బలి

భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఆదివాసీ మహిళ చనిపోయింది. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్​స్టేషన్​పరిధిలోన

Read More