
ఖమ్మం
స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ పినపాక, వెలుగు : ట్రైబల్ వెల్ఫేర్స్కూళ్లు, హాస్టళ్లలో సమ్మర్హాలిడేస్ అనంతరం తిరిగి ప్రారంభిం
Read Moreసింగరేణి మనుగడ కోసం కృషి చేస్తా
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి మనుగడ కోసం కృషి చేస్తానని ఖమ్మం పార్లమెంట్కాం
Read Moreభద్రాద్రిలో కాంగ్రెస్కే టీడీపీ మద్దతు
భద్రాచలం, వెలుగు : ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని భద్రాచలం నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి పోరిక బలరాంనాయక్కే మద్దత
Read Moreయూత్, మహిళలే కీలకం!
ఖమ్మం పార్లమెంట్ లో పురుషుల కంటే 56,589 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, నేతల ప్రయత్నాలు వర్గాలుగా విడిపో
Read Moreరోడ్డు వేయలేదు.. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
సుజాతనగర్, వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మంగపేట వద్ద కొత్తగా నిర్మించిన ఆర్అండ్ బీ బ్రిడ్జికి అండర్ పాస్ నిర్మించలేదని, అందుకే పార్లమెంట్ ఎన్ని
Read Moreబీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది : భట్టి విక్రమార్క
రఘురాంరెడ్డి గెలుపుతోనే ఖమ్మం అభివృద్ధి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి మధిర/ఎర్రుపాలెం, వెలుగు : పదేండ్లుగా బీఆర్ఎస్ పాలకులు
Read Moreఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం : రాందాస్ నాయక్
జూలూరుపాడు, వెలుగు : రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ అన్నారు. గుర
Read Moreఖమ్మం అభివృద్ధికి బీజేపీని గెలిపించాలి : కమల్ చంద్ర భంజ్ దేవ్
కారేపల్లి, వెలుగు : బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విజయంతోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని కాకతీయ వంశ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు. ఖ
Read Moreమత విద్వేషాలు రెచ్చ గొడుతున్న మోదీ : తుమ్మల నాగేశ్వరరావు
భద్రాచలం, వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరో
Read Moreమా ఊరిని బాగుచేస్తేనే ఓట్లేస్తం: పెద్ద వెంకటాపురం గ్రామస్తులు
ఆళ్లపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామస్తులు లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు. ఎన్ని ప్రభుత్వాల
Read Moreమున్నేరు నదిలో .. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
చనిపోయినవారిలో ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం రూరల్, వెలుగు: మున్నేరు నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెంద
Read Moreఎన్నికల కోసం భారీ బందోబస్తు
పోలింగ్కు ఒక రోజు ముందు నుంచే బార్డర్ల మూసివేత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఏపీఎఫ్, స్పెషల్ పా
Read Moreఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు అలర్ట్గా ఉండాలి : వీపీ గౌతమ్
ఖమ్మం టౌన్,వెలుగు : ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు అలర్ట్గా పనిచేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ మీటి
Read More