
ఖమ్మం
ఎండల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల ధరలు
కిలో చామంతులు రూ.200 నుంచి రూ.450 బంతి పూలు రూ.80 నుంచి 140కు పెరుగుదల భద్రాచలం, వెలుగు: ఉగాది పండుగపై ఎండల ఎఫెక్ట్ పడింది. పూల ధరలు భారీగా
Read Moreఇవాళ నుంచి భద్రాద్రి రాముడి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న మిథిలాస్టేడియంలో శ్రీరామనవమి సందర్భంగా
Read Moreఖమ్మం సీటుపై వీడని ఉత్కంఠ .. రేసు నుంచి మంత్రుల కుటుంబ సభ్యులు ఔట్!
ఆధిపత్య పోరుపై హైకమాండ్ గుర్రు ప్రత్యామ్నాయ పేర్లపై కసరత్తు తెరపైకి కొత్త ముఖాలు ఇదే జరిగితే తమకు కలిసొస్తుందనే అంచనాలో బీఆర్ఎస్నేతలు
Read Moreకనకగిరి గుట్టల్లో ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు
తల్లాడ, వెలుగు : తల్లాడ రేంజ్ పరిధిలో చండ్రుగొండ మండలం బెండలపాడు కనకగిరి గుట్టల్లో ఆరుగురు వన్యప్రాణుల స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చే
Read Moreకరెంట్ షాక్ తో సుతారి కూలీ మృతి
మధిర, వెలుగు: కరెంట్ షాక్ తో సుతారి కూలీ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధి
Read Moreమున్నేరు చెక్ డ్యామ్ లో వాటర్ లెవెల్ పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెం మున్నేరు చెక్ డ్యామ్, కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం ఫిల్టర్ బెండ్లను, వాటర్ లెవ
Read Moreమిషన్ భగీరథను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక అల
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండలం తోగ్గూడెం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం సందర్శించారు. గ్రిడ్ నుంచ
Read Moreఖమ్మంలో మయూరి హాస్పిటల్ సీజ్
ఖమ్మం టౌన్,వెలుగు : పర్మిషన్ లేకపోయినా అబార్షన్లు చేస్తున్న మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్ చేసి, యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చ
Read Moreరాజాపురంలో ఘనంగా పెద్దమ్మతల్లి జాతర
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : మండలంలోని రాజాపురంలో పెద్దమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆలయ పూజారులు, భక్తులు మేళతాళాలతో, సాంప్ర
Read Moreఖమ్మంలో కారు ఖాళీ!
బీఆర్ఎస్కు బిగ్షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న భద్రాచలం ఎమ్మెల్యే సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చే
Read Moreఖమ్మంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఇష్టారాజ్యం!
ఆయా శాఖలను మామూళ్లతో మేనేజ్ చేస్తున్నట్టు ఆరోపణలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు!
Read Moreబీఆర్ఎస్ నాయకత్వంపై జడ్పీటీసీ, కార్యకర్తల ఆగ్రహం
సత్తుపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం నిర్లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఓటమిపాలైందని జడ్పీటీసీ కూసంపుడి రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్
Read Moreశ్రీనివాసగిరిపై ముగిసిన ఉత్సవాలు
పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్టపై వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన కల్యాణ మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆలయ ప్
Read More