ఖమ్మం
తాగుడుకు పైసలియ్యలేదని తండ్రిని కొట్టి చంపిన కొడుకు
మణుగూరు, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో తండ్రిని కొడుకు చంపిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. మణుగూరు సీఐ సతీశ్కుమార్ తెలిపిన ప్రక
Read Moreభద్రాచలంలో గవర్నమెంట్ డాక్టర్ అరెస్ట్
మణుగూరు, వెలుగు : భద్రాచలంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు
Read Moreజర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్వంచ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం పాల్వంచ, వెలుగు :  
Read Moreకమ్మేస్తున్న ‘డంపింగ్యార్డు’ పొగ!
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఎన్కే నగర్తండాను రోజూ పొగ కమ్మేస్తోంది. ఇక్కడి గ్రామపంచాయతీలోని డంపిం
Read Moreకొండరెడ్ల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు నిర్ణయం
పీఎం జన్మన్ స్కీంతో సమస్యల పరిష్కారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8 గ్రామాల ఎంపిక ఈనెల 28 నుంచే ఆ గ్రామాల్లో క్యాంపులు
Read Moreభర్తకు విద్యుత్ షాక్.. కాపాడబోయి భార్య మృతి
పినపాక: కిరాణ సామానులు సదురుతుండగా భర్తకు విద్యుత్ షాక్ కొట్టడంతో భర్తను కాపాడే తరుణంలో భార్యకు కరెంటు షాక్ తో చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్
Read Moreస్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలి : పగడాల మంజుల
కారేపల్లి, వెలుగు : కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్ష
Read Moreక్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి : ఐటీడీఏ పీవో రాహుల్
పాల్వంచ రూరల్, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీని
Read Moreరూ. కోట్లు పెట్టి కట్టిన్రు..ఓపెనింగ్ మరిచిన్రు!
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. 4.50కోట్లతో నాలుగు చోట్ల లైబ్రరీల నిర్మాణం టెండర్ ఫైనలైనాబుక్స్, ఫర్నీచర్ రాకపోవడంతో ప్రారంభంలో జాప్యం
Read Moreహైదరాబాద్ మారథాన్: కానిస్టేబుల్ దంపతులకు గోల్డ్ మెడల్
ఖమ్మం రూరల్, వెలుగు: హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్లో ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి చెందిన కానిస్టేబుల్
Read Moreసీతారామకాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లి.. ఇద్దరు మృతి
బూర్గంపహాడ్, వెలుగు : చేపలు పట్టుకుందామని కాల్వ వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Read Moreవంట గదిలోపడగ విప్పిన నాగుపాము
అశ్వారావుపేట, వెలుగు: వంట చేసేందుకు కిచెన్ లోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ పొయ్యి దగ్గర పగడ విప్పిన నాగుపామును చూసి ఆందోళనకు గురైంది. భయప
Read Moreగండ్లతో పొంచిఉన్న గండం
అశ్వారావుపేట, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడగా, చిన్న చిన్న వంతెనలు, చెరువులు కొట్టుకుపోయాయి
Read More












