లేటెస్ట్

మునుగోడును ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, మునుగోడు, వెలుగు : మునుగోడును ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Read More

టెక్నాలజీ : ఏఐతో డెత్ కాలిక్యులేషన్​!

మనిషి పుట్టుక, చావులు మన చేతిలో ఉండవు అంటుంటారు. కానీ.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చావు ఎప్పుడో చెప్పేస్తుందట! ఆశ్చర్యంగా అనిపించినా ఇందులో నిజం ఉంది అంటున్

Read More

 నవంబర్  20న వేములవాడకు సీఎం రేవంత్​ రెడ్డి 

వేములవాడ, వెలుగు :  ఈ నెల 20న సీఎం రేవంత్​ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నారని, రాజన్న క్షేత్రం, జిల్లా సమగ్ర అభివృద్దే ధ్యేయంగా సీఎం పర్యటన  

Read More

OTT Release 2024: ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సీరీస్లు

  టైటిల్: ఫ్రీడం ఎట్​ మిడ్​నైట్ ప్లాట్​ ఫాం : సోనీ లివ్​ డైరెక్షన్ : నిఖిల్ అద్వానీ కాస్ట్ :  సిధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, చిరాగ్

Read More

సమగ్ర సర్వేకు ప్రజలంతా సహకరించాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్ 

కొండగట్టు,వెలుగు :  సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఉదయం  

Read More

టెక్నాలజీ : అమెజాన్ క్లినిక్ వచ్చేసింది

అ మెజాన్​ యాప్ ఉంటే చాలు.. గ్రాసరీలు నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఫ్యాషన్ ఐటెమ్స్ నుంచి యాక్సెసరీల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే అమెజాన్ ఇప్పుడు హ

Read More

ప్రిన్సిపల్​ వద్దంటూ  విద్యార్థుల ఆందోళన

ఇబ్బందులు పెడుతోందని  రోడ్డెక్కిన ఎంజేపీ విద్యార్థులు ప్రిన్సిపల్​ను సస్పెండ్​ చేసిన అధికారులు  జగిత్యాల రూరల్ వెలుగు: ‘ప్రి

Read More

సహకార సమాఖ్యతత్వానికి అంతర్రాష్ట్ర మండలి పునరుద్ధరణ

దేశంలో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించేందుకు బలమైన వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.&

Read More

బీఆర్ఎస్ హింసను ప్రేరేపిస్తోంది

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఖమ్మం టౌన్, వెలుగు : అధికారం పోయి ఏం చేయాలో తోచక బీఆర్ఎస్ హింసను ప్రేరేపిస్తోందని ఖమ్మం

Read More

టెక్నాలజీ : సెష్పల్ మూమెంట్స్ పంచుకోండి

సినిమా అయినా, షో అయినా అందులో నచ్చిన మూమెంట్స్​​ని క్యాప్చర్​ చేసి, వాటిని షేర్ చేయడం చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ, చేయడానికి వీల్లేదు ఇప్పటివరకు. అ

Read More

నిజాం వివక్షతకు వ్యతిరేకంగా ఆది హిందూ సభ

నిజాం రాష్ట్ర దళితోద్యమానికి నాయకత్రయంగా భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్​.వెంకటరావులను పేర్కొనవచ్చు.   నిజాం రాజ్యంలో జాగీర్దార్లు, జమీ

Read More

కాలనీల్లో మున్సిపల్​ కమిషనర్ పర్యటన

పాల్వంచ, వెలుగు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై  పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కే.సుజాత దృష్టి సారించారు. కార్యాలయంలో ప్రజల సమర్పించిన ఫిర్

Read More

స్మార్ట్​ మిర్రర్ .. ఇవి ఎలా పినిచేస్తాయంటే

ఇప్పుడు వాష్​రూమ్​లో పెట్టుకునే అద్దాలు కూడా స్మార్ట్​ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చేశాయి. దీన్ని వెనెటియన్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ అద

Read More