లేటెస్ట్

గోదావరిఖని టూటౌన్ ​ఎస్సై సోనియా సస్పెన్షన్‌‌‌‌

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ ఎస్సైగా పనిచేస్తున్న టైంలో ఓ కేసు విషయంలో ఆరోపణలు ఎస్సైతో

Read More

మూసీ నిర్వాసితులకు అద్భుతమైన లైఫ్ ఇస్తం: డిప్యూటీ సీఎం భట్టి

అభివృద్ధిని చూసి తట్టుకోలేకే కొందరు విషప్రచారం చేస్తున్నరు నరెడ్కో ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం ప్రభుత్వ ఆస్తులను హైడ్రా రక్షిస్తుందని హామీ

Read More

ఎర్రగట్టు బొల్లారంలో పోడు వివాదం .. అడ్డుకున్న గిరిజనులు

మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన మహిళ కొల్లాపూర్, వెలుగు : అటవీ

Read More

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

హైదరాబాద్ , వెలుగు: ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పగిలి అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ద

Read More

తెలంగాణలోని ఈ గ్రామాలపై డ్రోన్ బాంబులు వేస్తున్నదెవరు..?

భద్రతా బలగాలపై చత్తీస్​గఢ్ గిరిజనుల ఆరోపణ భద్రాచలం, వెలుగు: భద్రతా బలగాలు తమపై డ్రోన్లతో బాంబు దాడులకు పాల్పడుతున్నాయని చత్తీస్​గఢ్​సూక్మా జిల

Read More

మూడు డీఏలు విడుదల చేయాలి.. పెండింగ్​ బిల్లులను క్లియర్ చేయాలి: జాక్టో

హైదరాబాద్, వెలుగు: మూడు డీఏలను వెంటనే విడుదల చేస్తూ, పెండింగ్ బిల్లులను క్లియర్​ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (జాక్టో) డిమా

Read More

సర్ ప్లస్ టీచర్లపై కీలక నిర్ణయం

అవసరం ఉన్నచోటుకి సర్ ప్లస్ టీచర్లు దాదాపు 860 మందికి పైగా షిఫ్ట్ హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్లకు సర్ ప్లస్ టీచర్లను పంపాలన

Read More

కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయండి

ఉన్నతాధికారులకు మంత్రులు,ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల లోపే చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ప

Read More

మునుగోడు మండలంలో రైతును కొట్టిన ఏఎస్సై .. వైరల్‌‌‌‌గా మారిన వీడియో

భూ వివాదంలో ఇద్దరు రైతుల మధ్య గొడవ రైతును స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లేందుకు వచ్చి దాడి చేసిన ఏఎస్సై మునుగోడు, వెలుగు : ఇద్దర

Read More

యమునా నదిలో మునిగి.. ఆస్పత్రిపాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునా నదిలో మునిగి ఆస్పత్రి పాలయ్యారు. 2025 నాటికి నదిని శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నె

Read More

రైల్వే ట్రాక్‌‌పై దుంగను పెట్టిన దుండగులు : తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్‌‌లో ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మలిహాబాద్ రైల్వే స్టేషన్

Read More

మద్దతు ధరకు పంటలు కొనాలె

అధికారులు రైతుకు అండగా నిలవాలి: తుమ్మల మార్క్​ఫెడ్, మార్కెటింగ్ ఆఫీసర్లతో మంత్రి రివ్యూ మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవా

Read More

రిపోర్ట్ చేసిన నాటి నుంచే టీచర్లకు జీతం

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ– 2024లో  నియమితులైన టీచర్లకు డీఈవో ఆఫీసుల్లో రిపోర్ట్ చేసిన నాటి నుంచే జీతాలు చెల్లించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధి

Read More