
లేటెస్ట్
హమ్మయ్యా.. భద్రచలం వద్ద శాంతించిన గోదావరి
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా మారింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో గోదావరి నది 45.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో మొదట
Read Moreకోల్కతాలో లైట్స్ ఔట్ మార్చ్.. చీకటిమయంగా మారిన రాజధాని
కోల్కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో పోయిన నెలలో ట్రెయినీ డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగిన ఘటనను నిరసిస్తూ కోల్కతాలో మహిళలు బుధవారం
Read Moreసీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనం .. రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ యుటిలిటీస్ లోని ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజ
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా 2,267 మంది పార్ట్ టైం టీచర్ల డిస్ కంటిన్యూ
మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న పార్ట్ ట
Read More18 ఏండ్లు నిండినోళ్లంతాఓటు నమోదు చేసుకోవాలి : సీఈఓ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండేవారు.. ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధ
Read Moreయాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేశా : ఫరియా అబ్దుల్లా
తొలిచిత్రం ‘జాతిరత్నాలు’తో సక్సెస్ అందుకున్న ఫరియా అబ్దుల్లా.. వరుస చిత్రాలతో ఆకట్టుకుంటోంది. ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన
Read Moreఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనుమతు లకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవ
Read Moreడేరా బాబాకు 6 సార్లు పెరోల్.. మాజీ జైలు అధికారికి బీజేపీ టికెట్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డేరా సచ్చా సౌదా చీఫ్, అత్యాచార కేసులో దోషి గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు 6 సార
Read More‘ఉక్రెయిన్తో చర్చలకు రెడీ’.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల
Read Moreసీతారాం ఏచూరి పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిమ
Read Moreప్రజారోగ్యానికి గేమ్ చేంజర్గా స్వచ్ఛభారత్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా ఉండటంలో, వాళ్ల మరణా
Read Moreఊర్లో లిక్కర్ అమ్మితే రూ.50 వేలు ఫైన్... గ్రామస్తుల తీర్మానం
షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని గంగన్న గూడా గామస్తులు మద్యాన్ని బహిష్కరించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల ప్రజలు
Read Moreపోలీసుల పహారాలో జైనూర్
అడుగడుగునా ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణం జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ ఇరువర్గాలతో పోలీసుల చర్చలు జైనూర్లోనే మకాం వేసిన అడిషనల్ డీజీ
Read More