లేటెస్ట్
Mushfiqur Rahim: రెండు రోజుల్లో ఇద్దరు గుడ్ బై: 19 ఏళ్ళ కెరీర్కు మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్.. మాజీ కెప్టెన్.. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ సెమీస్
Read Moreబంధీలను విడుదల చేయకుంటే మీరు చచ్చినట్లే.. హమాస్కు ట్రంప్ అల్టిమేటమ్
గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ . శరణార్థులను విడుదల చేయకుంటే మీరు చచ్చినట్లేనని తీవ్రంగా హెచ్చ
Read Moreపనిదినాలు ప్రతిరోజు ఎంటర్ చేయాలి : పీడీ మధుసూదన్ రావు
గూడూరు, వెలుగు: ఉపాధి హమీ పథకంలో పని చేస్తున్న కూలీల పనిదినాలను ప్రతి రోజు తప్పకుండా మస్టర్లో నమోదు చేయాలని పీడీ మధుసూదన్ రావు పీల్డ్ అసిస్టెంట్ల సూచి
Read Moreఎల్ఆర్ఎస్రాయితీపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్/ జనగామ/ వరంగల్సిటీ/ ములుగు, వెలుగు: ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ
Read Moreకొనసాగుతున్న రాయలగండి బ్రహ్మోత్సవాలు
అమ్రాబాద్, వెలుగు: రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ
Read Moreగతాన్ని గుర్తుతెచ్చుకో రామన్న : ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: గతంలో తాను బీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నపుడు ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు గురించి చాలాసార్లు మాట్లాడానని.. జోగు రామన్న గతాన్ని
Read Moreఎస్టీపీపీలో త్వరలోనే మూడో యూనిట్ పనులు : డి.సత్యనారాయణ రావు
జైపూర్, వెలుగు: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో (ఎస్టీపీపీ) మూడో యూనిట్ నిర్మించే స్థలాన్ని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.
Read Moreఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ హాస్పిటల్లో..అరుదైన క్యాన్సర్ ఆపరేషన్లు : డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదై
Read Moreసదరం కార్డులు పకడ్బందీగా జారీ చేయాలి : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సదరం కార్డుల జారీ ప్
Read Moreసాగునీటి కోసం రైతుల ఆందోళన
గద్వాల/ కేటిదొడ్డి, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం గద్వా
Read Moreయాక్సిడెంట్లలో యువత ప్రాణాలే ఎక్కువగా పోతున్నయ్
రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువ శాతం చనిపోతున్నారని
Read Moreఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గిరిజన ఉత్పత్తుల స్టాల్స్
భద్రాచలం, వెలుగు: ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో బుధవారం భద్రాచలం గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించారు. సాంస్కృతిక వైవిధ్యం సౌత
Read Moreకార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి
బోధన్, వెలుగు : బకాయి వేతనాలు చెల్లించాలని బోధన్లోని షుగర్ ఫ్యాక్టరీ గేటు ఎదుట బుధవారం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు
Read More












