లేటెస్ట్
సిద్దిపేట జిల్లా.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి
సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరిస్త
Read MoreChampions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్
క్రికెట్ ప్రేమికులకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ గా ప్రారంభమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్ తో న్యూజిలాండ్ తలప
Read MoreV6 DIGITAL 19.02.2025 AFTERNOON EDITION
అమెరికా కు కేసీఆర్..? కారణం ఇదేనా? భారత్ దగ్గర మస్తు పైసలున్నయన్న ట్రంప్ తెలంగాణకు కేంద్రం వరద సాయం.. ఎంతంటే? ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి
Read Moreవర్క్ ఫ్రమ్ కుంభమేళా.. పుణ్యస్నానానికి వెళ్లి.. ల్యాప్టాప్తో కుస్తీలు
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఒక ఉద్యోగి మహా కుంభమేళాలో కూడా ల్యాప్ టాప్ ముందేసుకుని కూర్చున్నాడు. అందరూ భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు చేస్తుంటే మనోడు మాత
Read Moreమోదీ- ట్రంప్ భేటీ అయిన కొన్నాళ్లకే.. అదానీపై విచారణకు యూఎస్ SEC.. ఈ సారి భారత్ సహకరిస్తుందా..?
ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర యూఎస్ పర్యటనలో ట్రంప్ తో భేటీ అయిన కొన్నాళ్లకే అదానీపై విచారణ అంశాన్ని యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEC) తెరపై
Read Moreరైతుల ఉసురు తగిలే KCR మంచాన పడ్డడు: మంత్రి కోమటిరెడ్డి
సూర్యాపేట: పెద్దగట్టు లింగమంతుల స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ర
Read MoreChampions Trophy 2025: ఏందిరా పాకిస్థానోళ్లు ఇట్టున్నరు.. న్యూజిలాండ్ క్రికెటర్ ఐఫోన్ చోరీ
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర ఐఫోన్ పోగొట్టుకున్నాడు. పాకిస్థాన్ లో ఇటీవలే అతని ఐఫోన్ ను ఎవరో దొంగతనం చేశారు. ట్రై సి
Read Moreఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. వరద సాయం నిధులు రిలీజ్
ఢిల్లీ: దేశంలోని 5 రాష్ట్రాలకు విపత్తు, వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు రూ.
Read MoreMilind Rege: ముంబై మాజీ సెలెక్టర్ కన్నుమూత.. సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ముంబై మాజీ కెప్టెన్, సెలెక్టర్ మిలింద్ రేగే మరణించారు. 76 సంవత్సరాల వయసులో ఆయన గుండెపోటుతో చనిపోయారు. రేగే అకస్మాత్తుగా మరణించడంతో ముంబై క్రికెట్ షాక్
Read Moreటీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతు పురాణం : రాజీనామాకు ఉద్యోగ సంఘాల డిమాండ్ పై సీఎం చంద్రబాబు ఆరా
టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగిపై బూతులు తిట్టడంతపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Moreప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా..? వైసీపీ అధినేత జగన్ గరంగరం
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించారు. అయితే ఈ పర్యటనకు కూటమి సర్కార్ భద్రత కల్పించలేదని వైసీ
Read MoreNIA కస్టడీకి షేక్ ఇలియాస్ అహ్మద్.. ఐదు రోజుల అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో అరెస్ట్ అయిన షేక్ ఇలియాస్ అహ్మద్ను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) క
Read MoreChampions Trophy 2025: కళకళలాడుతున్న కరాచీ.. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్లో ఐసీసీ టోర్నీ
ఐసీసీ టోర్నీ అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ దేశాల్లో క్రికెట్ క్రేజ్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. సౌతాఫ్రికా, వెస
Read More












