లేటెస్ట్
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సమయంలో గుట్టపై మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు పోలీ
Read Moreరేవంత్ ఖబర్దార్.. ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ ఖబర్
Read Moreరాహుల్ గాంధీది ఏ కులం.. ఏ మతం..? CM రేవంత్ వ్యాఖ్యలకు బండి కౌంటర్
హైదరాబాద్: ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గమంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్పై కేంద్ర
Read Moreకస్టమర్లకు జియో ఝలక్.. రీఛార్జ్ ప్లాన్స్లో కీలక మార్పులు.. గట్టి దెబ్బే ఇది..!
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రెండు డేటా ప్లాన్స్ వ్యాలిడిటీలో మార్పులు చేసింది. 69 రూపాయలు, 139 రూపాయల డేటా యాడ్-ఆన్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఇప్పటి
Read Moreయాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 14)
Read Moreజియో హాట్స్టార్ వచ్చేసింది.. 3 నెలల ప్లాన్ ఎంతంటే..
జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిసి జియో హాట్స్టార్ (JioHotStar) అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను లాంచ్ చేశాయి. 10 భాషల్లో కంటెంట్ ఇందులో అందుబాటులో
Read Moreవేధింపులు తట్టుకోలేకపోతున్నా.. బీజేపీ నుంచి పొమ్మంటే పోతా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్..
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. పార్టీలో వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అవసరం లేదని క్లారిటీ ఇస్తే
Read MoreTG అని గుండెల మీద రాసుకున్న వ్యక్తి దేవేందర్ గౌడ్: CM రేవంత్
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే షార్ట్ కట్లో ‘టీజీ’ అని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుండెల మీద రాసుకున్నారని సీఎం
Read Moreరైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..?
న్యూఢిల్లీ: వాలంటైన్స్ డే వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ఖరారు చేసింది. 2025, ఫిబ్రవరి
Read Moreవాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్..: కుంభమేళా పోస్టర్ చూసి పిచ్చోళ్లైపోయారు..!
మహా కుంభమేళా.. ఈసారి144 ఏళ్లకు వచ్చిన పవిత్రమైనది. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. కుంభమేళాకు వెళ్లాలంటే మాటలా ఏంటీ.. చాల
Read Moreభారత్కు అమెరికా యుద్ధ విమానాలు.. ప్రధాని మోడీ, ట్రంప్ స్పెషల్ డీల్
భారత్కు అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Moreప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక బహుమతి అందజేశారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ అన
Read Moreఅక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తా: ప్రధాని మోడీ
అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ తెల్లవారు జామున అమెరికా అధ్యక్షుడు డొ
Read More












