లేటెస్ట్
పారిస్లో విందు.. ప్రధానిమోదీకి వెల్కమ్ డిన్నర్ ఇచ్చిన మాక్రాన్
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం (ఫిబ్రవరి 11)న పారీస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం
Read Moreఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి : కలక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కలక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం
Read Moreఎంపీ వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
Read Moreస్కీమ్స్పై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : ఫీల్డ్ విజిట్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీమ్స్పై అవేర్నెస్ పెంచుకోవాలని కలెక్టర్ సంతోష్ &nbs
Read Moreసర్వేను అడ్డుకుంటే కఠిన చర్యలు : ఐజీ సత్యనారాయణ
నారాయణపేట, వెలుగు : నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సర్వేను పూర్తి చేయాలని మల్టీ జోన్–-2 ఐజీ సత్యనారాయణ సూచించారు
Read Moreనారాయణపేటలో నగదు కాజేస్తున్న నిందితుడి అరెస్ట్
నారాయణపేట, వెలుగు : ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు సాయం చేస్తున్నట్లు నటించి నగదు కాజేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ శివశంక
Read Moreకరీంనగర్లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
భారీ ర్యాలీలతో దద్దరిల్లిన ప్రధాన సెంటర్లు కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నా
Read Moreస్టేషన్ రికార్డులపై అవగాహన ఉండాలి : ఎస్పీ రూపేశ్
సంగారెడ్డి టౌన్, వెలుగు: రైటర్స్ కొరతను అధిగమించడానికి కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు 3 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేశ్ సోమవారం తె
Read Moreఇవాళ(ఫిబ్రవరి 11)న వరంగల్కు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ( ఫిబ్రవరి 11) హైదరాబాద్ కు రానున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 11) సాయంత్రం 5.30 గంటలకు శంషాబ
Read Moreసమయాన్ని వృథా చేసుకోవద్దు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు : ఎస్సెస్సీ ఎగ్జామ్స్కు 40 రోజుల సమయం మాత్రమే ఉందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాల
Read Moreసూర్య ప్రభ వాహనంపై శ్రీనివాసుడు
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అలివేలు మంగ, పద్మావతి సమేతంగా వేంకటేశ్వరస్వామిని సూర్య
Read Moreఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్ సందీప్కుమార్ఝా
వేములవాడలో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి రాజన్న సిరిసిల్ల, వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహా శివరాత్రి జాతరను సక్సెస్
Read Moreఅడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఆధునిక శిక్షణ : సంజయ్ కుమార్
నస్పూర్, వెలుగు: ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా అడ్వాన్స్డ్టెక్నాలజీతో శిక్షణ అందించేందుకు ప్రత్య
Read More












