లేటెస్ట్

రామగుండంలో రూ.15 లక్షలు చోరీ.. హాస్పిటల్‌‌‌‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి...

జ్యోతినగర్, వెలుగు : తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 15 లక్షలపైగా దోచుకెళ్లారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో

Read More

రాజ్యాంగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలి.. సీఎంకు ఎమ్మెల్యే కూనంనేని లేఖ

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం పూర్తయి 75 ఏండ్లయినందున అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్ర

Read More

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ..

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. &nb

Read More

తెలంగాణను ప్రపంచ స్కిల్స్​ క్యాపిటల్​గా మార్చుతం :  ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ప్రపంచం స్కిల్స్​ క్యాపిటల్​ గా తీర్చిదిద్దుతామని, ఇందు కోసం ప్రతి జిల్లాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్

Read More

ఫామ్​హౌస్​లో కూర్చొని ప్రగల్భాలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్​ తీరు మారలేదు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుత

Read More

బీసీ డిక్లరేషన్‍ వెంటనే అమలు చేయాలి.. ఫిబ్రవరి 2న హనుమకొండలో బీసీ యుద్ధభేరి సభ

నల్గొండ టీచర్‍ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్‍ అభ్యర్థి, బీసీ నేత సుందర్‍రాజ్‍ యాదవ్‍ డిమాండ్  అన్ని ఎన్నికల్లో బీసీలకు 50 శాతం

Read More

కి‘లేడీ’ అరెస్టు: బస్టాండ్, రద్దీ ప్రదేశాలేలక్ష్యంగా చోరీలు

11.8 తులాల బంగారం, 80 వేల నగదు, సెల్​ఫోన్ స్వాధీనం పరిగి, వెలుగు: రద్దీగా ఉండే బస్సులు, బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్న కిలాడీ లేడీని వి

Read More

ఇండియా x టోగో..నేటి నుంచి డేవిస్ కప్‌‌‌‌ పోరు

న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ టీమ్‌‌‌‌ స్వదేశంలో డేవిస్ కప్‌‌‌‌ పోటీకి రెడీ అయింది. వరల్డ్ గ్రూప్‌‌&z

Read More

రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తన్మయ్‌‌‌‌ సెంచరీ

నాగ్‌‌‌‌పూర్‌ ‌‌‌: తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (136) సెంచరీతో చెలరేగడంతో వ

Read More

జగిత్యాల జిల్లాలో ఫేక్ రిపోర్టర్ అరెస్ట్.. ప్రముఖ మీడియా సంస్థ పేరిట రూ. 8.50 లక్షలు వసూలు

ఇంటెలిజన్స్​ ఆఫీసర్ ​ పేరిట మరో రూ. 7 లక్షలు డిమాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ర

Read More

సెక్రటేరియెట్​లో 172 మంది ఎస్​వోల బదిలీ

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్​లో 172 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్​వో)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్

Read More

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది కుంభకర్ణుడి నిద్ర : ఎంపీ మల్లు రవి

ఆయనవి పిట్టల దొర మాటలు: ఎంపీ మల్లు రవి న్యూ ఢిల్లీ, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

పోలీస్ స్టేడియంలో ‘ఉస్మానియా’ వద్దు

బషీర్ బాగ్: గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించొద్దని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పలువురు స్టేడియంలోక

Read More