లేటెస్ట్

రామ్​గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు   ముంబై:  డైరెక్టర్​ రామ్​గోపాల్ ​వర్మకు చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. ఆయనపై నాన్

Read More

విస్తరణ దిశగా పీఏసీఎస్ లు .. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 20 సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

కొత్త మండలాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం రైతులకు తీరనున్న తిప్పలు నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొత్త మండలాల్లో అదనంగా ప్రా

Read More

దివ్యాంగులకు ఫ్రీగా జైపూర్ ఫూట్స్

మహాకుంభమేళా దివ్యాంగులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ వారు పుణ్య స్నానాలు చేయడంతో పాటు అవసరమైన ట్రీట్మెంట్ ను ఫ్రీగా పొందుతున్నారు. వారికి ఫ్రీ

Read More

బీఆర్ఎస్ హయాంలో పీహెచ్ సీలనుపట్టించుకోలేదు

క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్  చేయకపోవడంతో ఇబ్బందులు  మెడికల్ కాలేజీల నుంచి అరకొరగా సర్దుబాటు  డాక్టర్లు, సిబ్బంది కొరతతో అవస్థలు ప

Read More

లోన్లు ఇప్పిస్తానని రూ. 80 లక్షలు స్వాహా.. వరంగల్ జిల్లాలో బ్యాంకు వద్ద బాధితుల ఆందోళన

నెక్కొండ, వెలుగు: నాబార్డు నుంచి లోన్లు వస్తాయంటూ రైతులను నమ్మించి మాజీ సర్పంచ్​రూ. 80లక్షలు స్వాహా చేశాడు. అమౌంట్ కట్టాలంటూ నోటీసులు రావడంతో బ్యాంకు

Read More

నష్టపరిహారం రావట్లేదని రైతు ఆత్మహత్య.. హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన

హసన్ పర్తి, వెలుగు: హైవే కింద పోయిన భూమికి నష్టపరిహారం రాకపోవడంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. సీఐ చేరాల

Read More

ఇండ్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థిత

Read More

దుబాయ్ లో జగిత్యాల జిల్లా యువకుడు సూసైడ్

మల్యాల, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన జగిత్యాల జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల మండల కేంద్రానికి చెందిన భోగ సాయి(25) తల్లిదండ్రు

Read More

సౌత్ నేషనల్ హైవే ప్రాజెక్టులపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ మీటింగ్

రెండ్రోజుల్లో వేదిక ఖరారు చేయనున్న అధికారులు హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై త్వరలో కీలక మ

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీవో

గోదావరిఖని, వెలుగు: రిటైర్డ్​ టీచర్​ నుంచి సబ్​ ట్రెజరీ ఆఫీసర్(ఎస్టీవో) ఏకుల మహేశ్వర్, అతని సబార్టినేట్​ రెడ్డవేణి పవన్​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధిక

Read More

ఢిల్లీని చెత్తకుప్పలా మార్చారు:యోగి ఆదిత్యానాథ్

యమునా నదిలో కేజ్రీవాల్ స్నానం చేయగలరా?: యోగి ఆదిత్యనాథ్  న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని ఆప్ ప్రభుత్వం చెత్తకుప్పలా మార్చిందని యూపీ సీఎం

Read More

పల్లె ప్రగతి రోడ్లకు మరో రూ.2,773 కోట్లు

సీఆర్ఆర్ రోడ్ల కోసం రూ.1,419 కోట్లు ఎంఆర్ఆర్  రోడ్లకు రూ. 1,288 కోట్లు గ‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

రేషన్​ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్సోళ్ల కండ్లు మండుతున్నయ్

15 రోజుల తర్వాత ఏ ఒక్కరూ నోరు తెరవకుండా చేస్తం బీఆర్ఎస్​పాలనలో ఒక్క ఫ్యామిలీకైనా రేషన్​కార్డు ఇచ్చారా? ఆదిబట్లలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Read More