
లేటెస్ట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72శాతం పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటి
Read Moreజీహెచ్ఎంసీలో భారీ ట్రాన్స్ ఫర్ లకు రంగం సిద్ధం
జీహెచ్ఎంసీలో భారీ ట్రాన్స్ఫర్ లకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద మొత్తంలో అధికారుల బదిలీలు ఉండబోతున్నాయని జోరుగా
Read Moreప్రముఖ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఎఫ్డీ వడ్డీరేట్లు.. వివరాలివిగో..
FD Interest Rates 2024: ఫిక్స్ డ్ డిపాజిట్లు (FD) భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. నాన్ మార్కెడ్ లింక్డ్ ఇన్వెస్ట్ మెంట్
Read Moreమానవ అక్రమ రవాణా ఆరోపణలపై.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను నడుపుతున్నారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాబీ కటారియాను అరెస్టు చేసినట్లు గురుగ్ర
Read Moreహర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..45 మందికి తీవ్రగాయాలు
హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మే 28) హర్యానాలోని సోనిపేట్ జిల్లా రాయ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ రబ్బరుఫ్యాక్టరీలో ఒక్కసారిగా మం టలు&nb
Read Moreవాట్సాప్ నెంబర్ కు లింక్.. ఓపెన్ చేస్తే రూ. 10 లక్షలు మాయం
రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత అవగాహాన కలిపించినప్పటికీ ఎక్కడో చోట ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడుతూనే ఉన్నారు. తా
Read MoreIRCTC నికర లాభం రూ. 284 కోట్లు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మొదటి త్రైమాసికంలో నికర లాభంరూ. 284 కోట్లుగా తెలిపింది. అధిక టికెట్ అమ్మకాలతో గతేడాది ఇదే క్
Read Moreఎంఐఎం సీనియర్ నేత రసూల్ ఖాన్ కన్నుమూత
ఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 28 మంగళవారం సాయంత్రం తుదిశ్వాస
Read Moreమూడు రోజుల పోలీస్ కస్టడీకి ఉమామహేశ్వరరావు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయినసిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు
Read Moreఅస్సాంలో కుండపోత వర్షం.. ఇద్దరు మృతి, 17మందికి గాయాలు
గౌహతి: అస్సాం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెమాల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగ
Read Moreముంబైలోని పాల్ఘర్ యార్డ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం (మే28) సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు
Read Moreనకిలీ పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ... సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. మనోహరాబాద్ మండలం కుచారంలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని నకిలీ పత్రాలతో రూ. 8
Read More