లేటెస్ట్

పోడు భూములకూ రైతు భరోసా.. పంట వేయకున్నా.. ఏటా 12వేల పెట్టుబడి సాయం

గైడ్​లైన్స్​ విడుదల చేసిన వ్యవసాయ శాఖరాష్ట్రస్థాయిలో అమలు బాధ్యత అగ్రికల్చర్​ డైరెక్టర్​కు ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగింత సాగు

Read More

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

కొన్నాళ్లుగా అనారోగ్యం.. నిమ్స్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస వరుసగా 4 సార్లు నాగర్​కర్నూల్ ఎంపీగా విజయం ఉద్యమకారుడిగా జగన్నాథం పాత్ర మరువలేనిది

Read More

పాలకపక్షం, ప్రతిపక్షం.. కలిస్తేనే ప్రభుత్వం.. రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కొట్లాడాలి

నాకు ఎలాంటి భేషజాల్లేవ్​.. అందరి సలహాలు స్వీకరిస్త మెట్రో విస్తరణ, ట్రిపుల్​ ఆర్​, రీజినల్ రింగ్ రైలుతోనే విశ్వనగరంగా  హైదరాబాద్.. అందుకు

Read More

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

 హైదరాబాద్: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకు రావాలని సీఎం

Read More

నేను సీఎం క్యాండిడేట్ కాదు.. అదంతా ఫేక్: కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రమేష్ బిధూరి కౌంటర్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా రమేష్ బిధూరి పేరు ఖరారైందంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజధానిలో కాకరేపాయి. ఈ క్రమంలో కేజ్రీ

Read More

రూ.1 వెయ్యి, 2 వేలు, 3 వేలు.. SIPతో కోటి రూపాయల రిటర్న్ రావడానికి ఎన్నాళ్లు పడుతుంది?

కోటీశ్వరులు కావాలనే కలలు అందరికీ ఉంటాయి. కొందరు పద్ధతి ప్రకారం పెట్టుబడి పెట్టి పేద, మద్య తరగతి బార్డర్ లైన్స్ దాటి కోటీశ్వరులుగా మారుతుంటారు. కొందరిక

Read More

మంద జగన్నాథం మృతిపట్ల కేసీఆర్ సంతాపం

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద

Read More

మంద జగన్నాథం మృతి తెలంగాణకు తీరని లోటు: సీఎం రేవంత్

హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు లోక్‌స

Read More

మాజీ MP మంద జగన్నాథం మృతికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంతాపం

హైదరాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక

Read More

మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. ఒకేసారి రెండు టైర్లు బ్లాస్ట్

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (జనవరి 12) వరంగల్ జిల్లాలో సమీక్ష ముగించుకున

Read More

తిని పెంచమ్మా.. హీరోయిన్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

తెలుగు డైరెక్టర్ హీరోయిన్ పై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఫ్లాష్

Read More

మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

హైదరాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‎లోని నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న ఆయన.. &nbs

Read More