లేటెస్ట్

కొలువుదీరిన జములమ్మ ఆలయ కమిటీ

గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయ కొత్త కమిటీ శనివారం కొలువుదీరింది. చైర్మన్ గా వెంకట్రాములు, సభ్యులుగా మధుమతి, రాధారెడ్డి, వెంకటేశ్ బాబు,

Read More

పాలమూరు రుణం తీర్చుకునేందుకే.. విద్యా నిధి తీసుకొచ్చా : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పాలమూరు, వెలుగు: ‘పాలమూరు ప్రజలు నాకు రాజకీయ బిక్ష పెట్టారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకున్నారు. వా

Read More

వడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్​ జెరిపేట జైపాల్ 

వడ్డె ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్​  వడ్డెర కార్పొరేషన్ చైర్మన్​ జెరిపేట జైపాల్  రామచంద్రాపురం, వెలుగు: ఎన

Read More

లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలి  : హై కోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి

చేర్యాలలో కోర్టు ప్రారంభం చేర్యాల, వెలుగు: ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలని  హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్

Read More

జగదేవపూర్ లో తాగునీటి కోసం మహిళల ధర్నా

జగదేవపూర్, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మండలంలోని ఇటిక్యాలలో శనివారం జరిగింది. పలువ

Read More

గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు: గౌరవెల్లి ముంపు బాధితుల సమస్యలను మార్చి తర్వాత పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులపై

Read More

సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్​పూర్​ మున్సిపాల

Read More

ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

 సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కా

Read More

ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

 సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కా

Read More

వాటర్ బాటిల్ తీసుకొస్తానని.. రూ. 5 కోట్ల బంగారంతో పరారైన డ్రైవర్..

ఏపీలో భారీ చోరీ జరిగింది.. బంగారం డెలివరీకి వెళ్లే క్రమంలో రూ. 5 కోట్లతో డ్రైవర్ పరారైన ఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఆదివారం ( జనవరి 12, 2025 ) చోటు

Read More

డాకు మహారాజ్ గుర్తుండిపోతుంది

‘డాకు మహారాజ్’  సినిమాలో  విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు అని చెప్పాడు  దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ హీరోగా

Read More

కనుమరుగు కానున్న ఆదర్శగని 

నస్పూర్, వెలుగు:  శ్రీరాంపూర్ ఏరియాలోనే ప్రత్యేకంగా నిలిచిన  ఆర్కే 6  గని 2025 ఆగస్టు వరకు మాత్రమే నడుస్తుందని గని మేనేజర్ తిరుపతి తెలి

Read More

స్వామి వివేకానంద.. ప్రత్యేక కథనం

స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈయన 1863లో కలకత్తాలో జనవరి 12న జన్మించాడు. వివేకానందుడి తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి, విశ్వనాథ్​ దత్తా.

Read More