లేటెస్ట్
రెడీమిక్స్ లారీ ఢీకొట్టిన ఘటనలో గాయత్రి మృతి
ఇదే యాక్సిడెంట్లో గాయపడిన భవాని ఈ నెల 11న మృతి శామీర్ పేట, వెలుగు: శామీర్పేట మండలం బిట్స్ చౌరస్తాలో రెడీమిక్స్లారీ ఢీకొని తీవ్రంగా
Read Moreవీసా గడువు తీరింది.. నైజీరియన్ ను ఆదేశానికి పంపారు..
హైదరాబాద్సిటీ, వెలుగు: గడువు తీరిన వీసాతో హుమాయున్నగర్లో తిరుగుతున్న ఓ నైజీరియన్ ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్వింగ్ ఆదివారం స్వదేశానికి
Read Moreశంకర్దాదా ఎంబీబీఎస్లు: చదివింది హాస్పిటల్ మేనేజ్మెంట్ .. డాక్టర్ అవతారమెత్తాడు
రాజ్యమేలుతున్న నకిలీ డాక్టర్లు మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో పలువురి గుట్టురట్టు హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివి.. తుర్కయాంజాల్ల
Read Moreఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటన.. ఆ అనౌన్స్మెంట్తోనే తొక్కిసలాట !
ప్రయాగ్రాజ్ ట్రైన్ కోసం జనం పరుగులు.. రెండు రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో గందరగోళం మరో 2 రైళ్లు ఆలస్యమవడంతో స్టేషన్లో విపరీతమైన రద్దీ ఢి
Read Moreఉప్పల్ భగాయత్లో 5 కిలోల గంజాయి సీజ్
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భాగయత్ లో ఎండు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అల్వాల్,
Read Moreపొలంలోకి వచ్చిన భారీ మొసలి .. భయాందోళనకు గురైన రైతులు
బంధించిన స్నేక్ సొసైట్ టీమ్ పెబ్బేరు, వెలుగు : రైతు పొలంలో భారీ మొసలి కనిపించి భయాందోళనకు గురి చేసింది. చివరకు దాన్ని బంధించడంతో ఊపిరి ప
Read Moreపరిశ్రమల కార్మికులకు కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది
పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ కార్మికులే పరిశ్రమలను.. ఉద్యోగాలను కాపాడాలి ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కార్మ
Read Moreదారులన్నీ లింగమయ్య జాతర వైపే.. ఓ లింగా.. ఓ లింగా నమస్మరణతో మార్మోగిన పెద్దగట్టు
భక్తులతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు భారీగా వెలిసిన దుకాణాలు సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర ఆదివా
Read Moreవరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు..భూసేకరణ తిప్పలు
సాగు చేసుకుంటున్న భూములు ఇవ్వబోమంటున్న రైతులు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం కంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్ పరిహారం పెంపులో నిర్లక్ష్యం వహిస్తు
Read Moreపీహెచ్సీల్లో మెరుగైన సేవలందించాలి : స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్
ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించాలి హనుమకొండ, వెలుగు: పీహెచ్ సీల్లో మెరుగైన సేవలందించి, ప్రజల వైద్య ఖర్చులను తగ్గించాలని స్టేట్హెల్త్డైరెక్టర్
Read Moreయాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట ఆదివారం ఒక్క రోజే రూ.44.14 లక్షల ఆదాయం కొమురవెల్లి ఐదో ఆదివారం జాతరకు పోటెత్త
Read MoreDelhi earthquake: అలారం బదులు భూకంపంతో నిద్ర లేచిన ఢిల్లీ జనం..
ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం (ఫిబ్రవరి 17) తెల్లవారుజామున భూమి కంపించడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వచ
Read Moreప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై బల్దియాల ఫోకస్
వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ ముందంజ కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వసూలైంది సగం పన్నులే కరీంనగర్/గోదావరిఖని/ సిరిసిల్ల: మరో నెలన
Read More












