లేటెస్ట్
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటోళ్లకు ట్రాఫిక్ అలర్ట్.. 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఫుల్ డీటైల్స్ ఇవే..
సూర్యాపేట: పెద్దగట్టు జాతర మొదలైన క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు గమనించాలని ప
Read Moreహైదరాబాద్లో వీకెండ్ విషాదం.. శామీర్ పేట్ చెరువుకు ఎంజాయ్ చేయనీకి పోయి..
వీకెండ్ సరదాగా ఎంజాయ్ చేద్దామని చెరువు వెళ్లారు. ఆరు మంది స్నేహితులు సండే కదా అని మద్యం తాగి ఒకరితో ఒకరు సరదాగా ఆడుకున్నారు. ఆ మత్తులో ఈత కొడదామ
Read Moreనల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్
నల్లగొండ జిల్లా: పెద్దగట్టు (దురాజపల్లి)జాతర సందర్భంగా నల్లగొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం(ఫిబ్రవరి 17, 2025) సెల
Read Moreతెలంగాణలో కులం, మతం మీద చర్చ జరుగుతుండటం దురదృష్టకరం: బండి సంజయ్
తెలంగాణలో కులం, మంతం మీద చర్చ జరుగుతుండటం దురదృష్టకరమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్
Read Moreశబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇది కదా ఇన్నాళ్ల నుంచి కోరుకుంది..
పాతనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ శుభవార్త చెప్పింది. శబరిమలలో మార్చి 14, 2025 నుంచి కొత్త దర్శన విధానం అమల్లో
Read MoreIPL 2025: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. చెన్నైతో జరిగే మ్యాచ్కు దూరం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్&zwnj
Read Moreమేడ్చల్ జిల్లా కీసరలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీసర దయారలో యువతి ఆత్మ హత్య చేసుకోవడం కలకలం సృస్టించింది. ఇంట్లో ఎవరూ లేని
Read Moreమేడ్చల్ హత్య: తాగొచ్చి లొల్లి చేస్తుండని.. అన్నను పట్టపగలు నడిరోడ్డుపై చంపేసిన తమ్ముళ్లు
హైదరాబాద్ మేడ్చల్ లో పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో ఒక వ్యక్తిని చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఉమేష్ అనే వ్యక్తిని సినిమాను తలపించేలా కత్తులతో పొడిచి
Read Moreసూర్యాపేట జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం(ఫిబ్రవరి 17, 2025) లోకల్ హాలిడే ప్రకటించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్
Read Moreసోమవారం(ఫిబ్రవరి 17) హైదరాబాద్లో పలు చోట్ల నల్లా నీళ్లు బంద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు సోమవారం(ఫిబ్రవరి 17) తాగునీటి సరఫరా ఉండదని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల
Read Moreఏపీపై జీబీఎస్ వ్యాధి అటాక్.. గుంటూరులో మహిళ మృతి.. ఆ 16 మంది పరిస్థితి ఏంటో..?
అమరావతి: ఏపీలో జీబీఎస్ వ్యాధి దాడి మొదలైంది. ఆంధ్రాలో 17 మంది జీబీఎస్ లక్షణాలతో బాధపడుతుండగా తొలి GBS(గిలైన్ బారీ సిండ్రోమ్) మరణం ఆదివారం నమోదైంది. గు
Read Moreఅధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలి.. ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్
అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫీల్డ్ లో అనుభవం వస్తుందని, పైస్థాయికి ఎదిగినప్పుడు అది ఉపయోగపడుతుందని,
Read Moreఢిల్లీ తొక్కిసలాట ఘటనతో కుంభమేళా రైళ్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కుంభ మేళా రైళ్ల కోసం ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల
Read More












