మహబూబ్ నగర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కల్వకుర్తి, వెలుగు: దళితులు ఆత్మ గౌరవంగా బతికేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ ప్రవేశ పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్
Read Moreఅధికారులు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు: మంత్రి శ్రీనివాస్గౌడ్
నారాయణపేట,వెలుగు: అధికారులు నిర్లక్ష్యం వీడి, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీని
Read Moreఐనవోలు కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్లకు అస్వస్థత
గండీడ్, వెలుగు: పురుగుల అన్నం తినలేక రెండు వారాలుగా ఒక్క పూట భోజనంతో సరిపెట్టుకుంటున్న ఏడుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లా మహమ్మ
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
నారాయణపేట, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందించి, వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమం ప
Read Moreవెట్టి నిర్మూలన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ల
Read Moreకేసీఆర్ ఎలక్షన్ అపరిచితుడు : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు
నాగర్ కర్నూల్, వెలుగు: ఎలక్షన్స్ వస్తే సీఎం కేసీఆర్లోని అపరిచితుడు బయటకొస్తడు. దళితబంధు అంటడు, గిరిజన బంధు అంటడు. బర్రెలు, గొర్రెలు ఒకటి కాదు
Read Moreవైద్య సిబ్బంది తీరు మార్చుకోవాలె : ఎర్రోళ్ల శ్రీనివాస్
అచ్చంపేట/కల్వకుర్తి, వెలుగు : అచ్చంపేట సివిల్హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన సేవలు అందకపోవడంపై తెలంగాణ మెడికల్సర్వ
Read Moreరాష్ట్రంలో మొట్టమొదటి గాడిదల ఫామ్..రైతుకు కాసుల పంట
వ్యవసాయంతో నష్టాలు రావడంతో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రైతులు కొత్త బిజినెస్ ను ఎన్నుకున్నారు. మిగతావారికి భిన్నంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు. గాడి
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహబూబ్నగర్, వెలుగు : పాలమూరును టూరిజానికి కేరాఫ్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని, నెక
Read Moreగద్వాల జిల్లాలో ఇండ్లు పూర్తయినా పంచుతలే
2,500 ఇండ్లకుగాను 45 ఇండ్లు పూర్తి గోన్పాడు వద్ద ఓపెనింగ్ కి ముందే ఇండ్లు పడావు అప్లికేషన్లు తీసుకొని మరిచిపోయిన్రంటున్న &nb
Read Moreఇంటర్ హాస్టల్ లో పాము కలకలం
నవాబుపేట, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్గండ్ల బీసీ ఇంటర్గర్ల్స్ హాస్టల్లో గురువారం పాము కలకలం సృష్టించింది. ఉదయం హాస్టల్గో
Read Moreపరీక్షా విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలె : గవర్నర్ తమిళిసై
మహబూబ్నగర్, వెలుగు: జాతీయ విద్యావిధానం వల్ల మాతృభాషకు ప్రాధాన్యం లభిస్తుందని, ఫలితంగా పిల్లల్లోనూ క్వాలిటీ పెరుగుతుందని గవర్నర్, పాలమూరు యూనివర్సిటీ
Read Moreగద్వాల ఎమ్మెల్యేపై లీడర్ల తీవ్ర అసంతృప్తి
గద్వాల టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్య నాయకులకు మధ్య వైరం మరింత ముదురుతోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన
Read More












