మెదక్
కవల పిల్లలను విసిరేసి చెరువులో దూకిన మహిళ
ఇద్దరిని రక్షించిన పోలీసులు మూడేండ్ల కొడుకు మృతి భార్యాభర్తల గొడవలే కారణం &nb
Read Moreఎక్కడి పనులు అక్కడే .. బిల్లులురాక లబోదిబోమంటున్నకాంట్రాక్టర్లు
గత ప్రభుత్వం నిధులివ్వక అసంపూర్తిగా మన ఊరు - మన బడి పనులు మెదక్, కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో వసతులు మెరుగుపరిచేందుకు గత బ
Read Moreచార్సౌ బీస్ పనులు చేస్తే చార్ సౌ పాంచ్ సీట్లిస్తరా? : చాడ వెంకట్రెడ్డి
మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పిన్రు కేసీఆర్, జగన్కూ అదే గతి పట్టింది రేవంత్ వైఎస్
Read Moreకేసీఆర్పై ఈడీ కేసు నమోదు .. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
మెదక్: మాజీ సీఎం కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చిందని, ఆయనపై ఈడీ కేసు నమోదైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ మెదక్ లో జరిగిన
Read Moreదారి ఇవ్వకుంటే కఠిన చర్యలు : శ్రీనివాస్చారి
శివ్వంపేట, వెలుగు: రైతులకు దారి ఇవ్వకుంటే రోడ్డును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శివ్వంపేట తహసీల్దార్ శ్రీనివాస్చారి హెచ్చరించారు. మండ
Read Moreబడిగంట మోగింది
వేసవి సెలవులు ముగియడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు బుధవారం రీఓపెన్ అయ్యాయి. దీంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. తొలి రోజు హాజరు శాత
Read Moreరోడ్డు పనుల్లో జాప్యం.. గ్రామస్తుల ఆందోళన
కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనుల్లో జాప్యం కారణంగా గ్రామస్తులు, కాంట్రాక్టర్లకు మధ్య బుధవారం గొడవ జరిగింది
Read Moreడ్యూటీలో లేని డాక్టర్లపై చర్యలు తీసుకోండి : మానిక్ రావు
జహీరాబాద్, వెలుగు: ప్రభుత్వ డాక్టర్లు కచ్చితంగా సమయపాలన పాటించి, రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే మానిక్ రావు ఆదేశించారు. జహీరాబాద్ ప్రభుత్వ హా
Read Moreవిద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట : దామోదర్
బడిబాటలో మంత్రి దామోదర్ రాయికోడ్, వెలుగు: విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర
Read More25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్ రావు
కాంగ్రెస్ 11 వేలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది సిద్దిపేట, వెలుగు : డీఎస్సీలో 25వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పిన సర్కారు 11వేల ఖాళీ
Read Moreచినుకు పడితే గండమే.. చెరువులను తలపిస్తున్న మున్సిపాలిటీ లోతట్టు ప్రాంతాలు
ఇళ్లల్లోకి వస్తున్న వరద నీరు అక్రమ నిర్మాణాలతో మూసుకుపోతున్న కాల్వలు పట్టించుకోని మున్సిపల్, నీటిపారుదల అధికారులు ఈసారీ ప్రజలకు కష్టాలే
Read Moreనిజాంపేట గ్రామాంలో పిడుగు పడి 12 గొర్రెలు మృతి
దుబ్బాక, వెలుగు: పిడుగు పడి 12 గొర్రెలు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా అక్భర్పేట-భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన కోనాపురం పెంటయ్య తన
Read Moreటీబీ నిర్ధారణ క్యాంపులు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ క్రాంతి
కంది, వెలుగు: టీబీ నిర్ధారణకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి జిల్లా హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసుల
Read More












