తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో అధికార యంత్రంగాం అప్రత్తం అయ్యింది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ప్రభుత్వం కరోనాని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. రెండు కోట్ల టెస్టుల కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఆసుపత్రిలో కరోన చికిత్సలు చేయించుకోవాలన్నారు. కరోన వచ్చిన ప్రతి ఒక్కరికి హోం ఐసోలేషన్ కిట్లను అందజేస్తున్నామన్నారు. ఐసోలేషన్ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ సౌకర్యంతో వంద పడకల ఆసుపత్రి ఉందన్నారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సంసిద్దంగా ఉందన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు హరీశ్ రావు.
కరోనా విషయంలో ఆందోళన వద్దు
- తెలంగాణం
- January 19, 2022
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ